Webdunia - Bharat's app for daily news and videos

Install App

జేబులో నుంచి పొగలు... బయటకు తీయగానే పేలిన రెడ్మీ 4ఏ

ఇటీవలికాలంలో లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్లు పేలిపోతున్న సంఘటనలు తరచూ చూస్తున్నాం. తాజాగా హైదరాబాద్ శంషాబాద్‌లో ఓ స్మార్ట్ ఫోన్ పేలిపోయింది. ఫ్యాంటు జేబులో నుంచి పొగలు రావడాన్ని గమనించి.. తక్షణం బయటకుతీసి పక

Webdunia
గురువారం, 14 జూన్ 2018 (11:42 IST)
ఇటీవలికాలంలో లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్లు పేలిపోతున్న సంఘటనలు తరచూ చూస్తున్నాం. తాజాగా హైదరాబాద్ శంషాబాద్‌లో ఓ స్మార్ట్ ఫోన్ పేలిపోయింది. ఫ్యాంటు జేబులో నుంచి పొగలు రావడాన్ని గమనించి.. తక్షణం బయటకుతీసి పక్కకు విసిరివేయగానే ఢమాల్ అంటూ పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఈ వివరాలను పరిశీలిస్తే..
 
శంషాబాద్‌కు చెందిన చిట్టిబాబు అనే యువకుడు ఇటీవలే రెడ్మీ 4ఏ అనే మోడల్‌ మొబైల్‌ కొనుగోలు చేశాడు. గురువారం ఉదయం కూరగాయల మార్కెట్‌‌లో ఉన్నప్పుడు అతని ఫోన్ మోగడంతో మాట్లేందుకు జేబులో ఉన్న ఫోన్ బయటకు తీశాడు.
 
అయితే దాన్ని నుంచి పొగలు వస్తుండటాన్ని గమనించిన చిట్టిబాబు.. వెంటనే పక్కన పడేశాడు.. చూస్తుండగానే క్షణాల్లో మొబైల్‌ పేలిపోయింది. ఈ ఘటనసైన సెల్‌‌ఫోన్‌ కంపెనీ ఫిర్యాదు చేశాడు. 
 
చైనా మొబైల్ తయారీ కంపెనీ అయిన షియోమీకి చెందిన స్మార్ట్ ఫోన్లు ఇటీవల విశాఖపట్నం, విజయవాడ, బెంగళూరుల్లో పేలిన ఘటనలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం
Show comments