Webdunia - Bharat's app for daily news and videos

Install App

జేబులో నుంచి పొగలు... బయటకు తీయగానే పేలిన రెడ్మీ 4ఏ

ఇటీవలికాలంలో లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్లు పేలిపోతున్న సంఘటనలు తరచూ చూస్తున్నాం. తాజాగా హైదరాబాద్ శంషాబాద్‌లో ఓ స్మార్ట్ ఫోన్ పేలిపోయింది. ఫ్యాంటు జేబులో నుంచి పొగలు రావడాన్ని గమనించి.. తక్షణం బయటకుతీసి పక

Webdunia
గురువారం, 14 జూన్ 2018 (11:42 IST)
ఇటీవలికాలంలో లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్లు పేలిపోతున్న సంఘటనలు తరచూ చూస్తున్నాం. తాజాగా హైదరాబాద్ శంషాబాద్‌లో ఓ స్మార్ట్ ఫోన్ పేలిపోయింది. ఫ్యాంటు జేబులో నుంచి పొగలు రావడాన్ని గమనించి.. తక్షణం బయటకుతీసి పక్కకు విసిరివేయగానే ఢమాల్ అంటూ పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఈ వివరాలను పరిశీలిస్తే..
 
శంషాబాద్‌కు చెందిన చిట్టిబాబు అనే యువకుడు ఇటీవలే రెడ్మీ 4ఏ అనే మోడల్‌ మొబైల్‌ కొనుగోలు చేశాడు. గురువారం ఉదయం కూరగాయల మార్కెట్‌‌లో ఉన్నప్పుడు అతని ఫోన్ మోగడంతో మాట్లేందుకు జేబులో ఉన్న ఫోన్ బయటకు తీశాడు.
 
అయితే దాన్ని నుంచి పొగలు వస్తుండటాన్ని గమనించిన చిట్టిబాబు.. వెంటనే పక్కన పడేశాడు.. చూస్తుండగానే క్షణాల్లో మొబైల్‌ పేలిపోయింది. ఈ ఘటనసైన సెల్‌‌ఫోన్‌ కంపెనీ ఫిర్యాదు చేశాడు. 
 
చైనా మొబైల్ తయారీ కంపెనీ అయిన షియోమీకి చెందిన స్మార్ట్ ఫోన్లు ఇటీవల విశాఖపట్నం, విజయవాడ, బెంగళూరుల్లో పేలిన ఘటనలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments