జేబులో నుంచి పొగలు... బయటకు తీయగానే పేలిన రెడ్మీ 4ఏ

ఇటీవలికాలంలో లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్లు పేలిపోతున్న సంఘటనలు తరచూ చూస్తున్నాం. తాజాగా హైదరాబాద్ శంషాబాద్‌లో ఓ స్మార్ట్ ఫోన్ పేలిపోయింది. ఫ్యాంటు జేబులో నుంచి పొగలు రావడాన్ని గమనించి.. తక్షణం బయటకుతీసి పక

Webdunia
గురువారం, 14 జూన్ 2018 (11:42 IST)
ఇటీవలికాలంలో లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్లు పేలిపోతున్న సంఘటనలు తరచూ చూస్తున్నాం. తాజాగా హైదరాబాద్ శంషాబాద్‌లో ఓ స్మార్ట్ ఫోన్ పేలిపోయింది. ఫ్యాంటు జేబులో నుంచి పొగలు రావడాన్ని గమనించి.. తక్షణం బయటకుతీసి పక్కకు విసిరివేయగానే ఢమాల్ అంటూ పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఈ వివరాలను పరిశీలిస్తే..
 
శంషాబాద్‌కు చెందిన చిట్టిబాబు అనే యువకుడు ఇటీవలే రెడ్మీ 4ఏ అనే మోడల్‌ మొబైల్‌ కొనుగోలు చేశాడు. గురువారం ఉదయం కూరగాయల మార్కెట్‌‌లో ఉన్నప్పుడు అతని ఫోన్ మోగడంతో మాట్లేందుకు జేబులో ఉన్న ఫోన్ బయటకు తీశాడు.
 
అయితే దాన్ని నుంచి పొగలు వస్తుండటాన్ని గమనించిన చిట్టిబాబు.. వెంటనే పక్కన పడేశాడు.. చూస్తుండగానే క్షణాల్లో మొబైల్‌ పేలిపోయింది. ఈ ఘటనసైన సెల్‌‌ఫోన్‌ కంపెనీ ఫిర్యాదు చేశాడు. 
 
చైనా మొబైల్ తయారీ కంపెనీ అయిన షియోమీకి చెందిన స్మార్ట్ ఫోన్లు ఇటీవల విశాఖపట్నం, విజయవాడ, బెంగళూరుల్లో పేలిన ఘటనలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments