Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెలికాప్టర్లో కాదు, రోడ్లపై తిరుగు జ‌గ‌న్: ఎంపీ రఘురామ

Webdunia
మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (14:26 IST)
ఏపీలో జ‌రుగుతున్న ప్ర‌తి ప‌రిణామంపైనా రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ కృష్ణం రాజు స్పీడ్ గా స్పందిస్తూనే ఉన్నారు. తాజాగా ఆయ‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రోడ్ల అద్వాన్న స్థితిపై త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డ్డారు. 
 
ఏపీలో రోడ్ల దుస్థితిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందనను ఆహ్వానిస్తున్నానని ఎంపీ రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, నువ్వు త‌ర‌చూ హెలికాప్టర్లలో కాకుండా, రోడ్లపై తిరగాలని సీఎం జగన్‌ను కోరుతున్నానన్నారు. మీ చుట్టూ ఉండేవారు ప్రజా సమస్యల గురించి చెప్పడం లేదా? అని ప్రశ్నించారు.
 
ఇక గ‌ణ‌ప‌తి ఉత్స‌వాల‌పైనా ర‌ఘ‌రామ స్పందించారు. ఒక్క దేవాలయాలకే కరోనా నిబంధనలా? అని రఘురామ నిలదీశారు. కరోనాను సాకుగా చూపి గణేష్ ఉత్సవాలను అడ్డుకోవడం సరికాదన్నారు. రాష్ట్రంలో మద్యం దుకాణాలు ఎప్పుడూ తెరిచే ఉంటున్నాయని రఘురామ సెటైర్ వేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కూలీలో నటించిన రిచ్ కార్మికులు రజనీకాంత్, ఆమిర్ ఖాన్ పారితోషికం ఎంతో తెలుసా?

Hansika : విడాకుల దిశగా హన్సిక అడుగులు వేస్తుందా !

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments