Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీకి షాక్.. చంద్రబాబు ఫోటోను దించేసిన రాయపాటి రంగారావు

సెల్వి
శనివారం, 13 జనవరి 2024 (10:15 IST)
గుంటూరు జిల్లాలో టీడీపీకి షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. నాలుగు సార్లు గుంటూరు ఎంపీగా గెలిచిన రాయపాటి సాంబశివరావు తనయుడు రాయపాటి రంగారావు తెలుగుదేశం నుంచి తప్పుకున్నారు. టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి ఆయన లేఖ ద్వారా రాజీనామా సమర్పించారు.
 
ఇందులో భాగంగా తన ఆఫీస్ లో టీడీపీ బాస్ ఫోటోను దించేశారు. రాయపాటి కుటుంబం గత కొన్నేళ్లుగా టీడీపీలో కొనసాగుతుండగా, 2019లో గుంటూరు జిల్లాలో తన కుమారుడు రంగారావుకు టీడీపీ ఎమ్మెల్యే టికెట్‌ ఇప్పించాలని సీనియర్‌ నేత సాంబశివరావు ప్రయత్నించగా, ఆ ప్రతిపాదనను చంద్రబాబు తిరస్కరించారు. 
 
మళ్లీ 2024లో, బాబు రంగారావుకు టిక్కెట్టును తిరస్కరించారు. దీని ఫలితంగా రంగారావు టిడిపిని విడిచిపెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments