Webdunia - Bharat's app for daily news and videos

Install App

పశ్చిమ గోదావరి జిల్లాలో అరుదైన కాకి

Webdunia
శుక్రవారం, 30 అక్టోబరు 2020 (08:39 IST)
పూర్తిగా తెల్లని రంగులో ఉన్న అరుదైన కాకి పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెంలో సంచరిస్తూ స్థానికంగా ఉన్నవారిని విశేషంగా ఆకర్షిస్తోంది.

బయ్యనగూడెం గ్రామం దళితవాడలో ఈ తెల్లని కాకి కొద్ది రోజుల క్రితం ప్రత్యక్షమైనట్లు స్థానికుడు జొన్నకూటి పట్టియ్య తెలిపారు.

చిన్నపిల్లలు వేసే ఆహారాన్ని తింటూ ఇక్కడే ఉండిపోయిందని, వేళకు ఆహారం నీరు అందిస్తుండటంతో చిన్నారులతో కాకి మమేకమైపోయిందని చెప్ప్పారు.

ఎక్కడెక్కడో తిరుగుతూ ఆ కాకి పిల్లలు ఆడుకునే సమయానికి దళిత వాడలోకి వచ్చి వాళ్ళని ఆహ్లాద పరుస్తుందనిహొస్థానికులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments