Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ ఆయన కువైట్‌లో ఉన్నాడు కదా.. ఒంటరిగా ఎలా ఉంటున్నావ్.. ఏం కోరికలు లేవా...?

ఠాగూర్
బుధవారం, 6 నవంబరు 2024 (11:12 IST)
నెల్లూరు జిల్లా రాపూరు పంచాయతీ కార్యదర్శి చెంచయ్య ఓ మహిళ అసభ్యంగా ప్రవర్తించినట్టు బాధిత మహిళ ఆరోపిస్తుంది. తన తండ్రి మరణ ధృవీకరణ పత్రం కోసం చెంచయ్యను సంప్రదించగా, ఆయన తన కోర్కె తీర్చాలంటూ గత రెండేళ్లుగా ఫోన్లు చేస్తూ మానసికంగా వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రాపూరు పోలీసులు చెంచయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 
 
ఇదే అంశంపై బాధిత మహిళ మీడియాతో మాట్లాడుతూ, తన తండ్రి డెత్ సర్టిఫికెట్ కోసం రాపూరు పంచాయితీ కార్యదర్శి చెంచయ్యను సంప్రదిస్తే.. ఆయన తన కోర్కెను తీర్చాలంటూ వేధిస్తున్నారని తెలిపారు. మీ ఆయన కువైట్లో ఉన్నాడు కదా ఒంటరిగా ఎలా ఉన్నావు అంటూ ఫోన్లు చేసి మనశ్సాంతి లేకుండా చేస్తున్నారని ఆమె ఆరోపించారు. 
 
ఈ వేధింపులు గత రెండేళ్లుగా భరిస్తున్నానని, ఇక భరించలేకే జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్‌ సెల్‌లో ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. దీంతో రాపూరు పోలీసులు స్పందించి చెంచయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని తెలిపారు. తనపట్ల అసభ్యంగా ప్రవర్తించిన చెంచయ్యను సస్పెండ్ చేయాలని, భవిష్యత్‌లో తనలాగా మరో మహిళకు జరగకూడాదని ఆమె కోరారు. తాను గిరిజన మహిళ కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ధైర్యం చేయలేకపోయానని, ఇపుడు వేధింపులు భరించలేక ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

ప్రశాంత్ వర్మ చిత్రం మహాకాళి లోకి అడుగుపెట్టిన అక్షయ్ ఖన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments