Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను కూడా వైఎస్సార్ పార్టీకి చెందిన వాడినే, ఆ 3 గ్రూపుల్లో నాదో గ్రూపు: రాపాక సంచలనం

Webdunia
మంగళవారం, 11 ఆగస్టు 2020 (18:19 IST)
జనసేన ఎమ్మెల్యే రాపాక వర ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలంలో గూడపల్లి పల్లిపాలెం ఎస్సీ సొసైటీ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ  సమావేశంలో పాల్గొన్న రాపాక  ఆసక్తికర అంశాలు ప్రస్తావించారు.
 
జనసేన ఒక వర్గంకు చెందిన పార్టీ, అందువల్ల ఆ పార్టీకి భవిష్యత్తులో ఉనికి ఉండదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన గెలుపుకు అన్ని కులాలు సహకారం అందించడంతో దేవుని దయతో గెలుపొందాను అన్నారు. తను కూడా వైఎస్సార్ పార్టీకి చెందిన వాడినే అంటూ 
రాజోలు నియోజకవర్గం వైఎస్సార్ పార్టీలో మూడు వర్గాలు వున్నాయని అందులో నాదో గ్రూపు అన్నారు.
 
ఈ వర్గాలు అంతం కావాలంటే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవాలని ఈ కుమ్ములాటలు పార్టీకీ మంచిది కాదని త్వరలోనే పులుస్టాప్ పెడతారని ఎమ్మెల్యే రాపాక అన్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments