Webdunia - Bharat's app for daily news and videos

Install App

రక్షాబంధన్ : తమ్ముడి మృతదేహానికి రాఖీ కట్టిన చెల్లెలు...

రక్షా బంధన్ ఓ ఇంట అంతులేని శోకాన్ని మిగిల్చింది. రాఖీ పండుగ రోజున జరిగిన రోడ్డు ప్రమాదంలో తన సోదరుడు కన్నుమూశాడు. దీంతో తీవ్ర విషాదంలోనూ అన్న మృతదేహానికి చెల్లెలు రాఖీ కట్టింది. తాజాగా వెలుగులోకి వచ్చ

Webdunia
మంగళవారం, 8 ఆగస్టు 2017 (10:29 IST)
రక్షా బంధన్ ఓ ఇంట అంతులేని శోకాన్ని మిగిల్చింది. రాఖీ పండుగ రోజున జరిగిన రోడ్డు ప్రమాదంలో తన సోదరుడు కన్నుమూశాడు. దీంతో తీవ్ర విషాదంలోనూ అన్న మృతదేహానికి చెల్లెలు రాఖీ కట్టింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ హృదయ విదారక ఘటన వివరాలను పరిశీలిస్తే...
 
కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన కొక్కొండ వినోద్‌ (22) అనే యువకుడు తన మిత్రులు కొందరితో కలిసి స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకునేందుకు ఆదివారం సాయంత్రం సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువు వద్దకు కారులో వచ్చారు. అయితే, చెరువు గట్టుపై కారు వెళుతుండగా, అదుపుతప్పిన కారు చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో వినోద్ చనిపోయాడు. అతని మృతదేహం కోసం జాలర్లు గాలించి సోమవారం వెలికితీశారు. 
 
అతడి శవాన్ని చూడడంతోనే తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల శోకం మిన్నంటింది. రాఖీ పండగ కావడంతో అతని సోదరి శిరీష తీరని దుఃఖంతో విలపిస్తూనే వినోద్‌ మృతదేహానికి రాఖీ కట్టడం అక్కడున్న కంటతడిపెట్టించింది. వినోద్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments