Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నయ్యా.. అంటూ రాఖీ కట్టేందుకు వెళ్ళింది.. కానీ రక్తపు మడుగులో?

రాఖీ కట్టేందుకు ఎంతో ఆనందంగా అన్నయ్య దగ్గరకు వెళ్లింది. కానీ అక్కడ జరిగిన సంఘటనను చూసి షాక్ అయ్యింది. ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే...? అన్నా వదినలు రక్తపు మడుగులో పడి వుండటం చూసి పెద్దగా అరిచింది. ఈ ఘటన

Webdunia
మంగళవారం, 8 ఆగస్టు 2017 (09:55 IST)
రాఖీ కట్టేందుకు ఎంతో ఆనందంగా అన్నయ్య దగ్గరకు వెళ్లింది. కానీ అక్కడ జరిగిన సంఘటనను చూసి షాక్ అయ్యింది. ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే...? అన్నా వదినలు రక్తపు మడుగులో పడి వుండటం చూసి పెద్దగా అరిచింది. ఈ ఘటన పంజాబ్‌లోని అమృత్ సర్‌లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. సుష్మా అనే సోదరి తన సోదరుడు సుభాష్ చంద్ర(62) కు రాఖీ కట్టేందుకు వెళ్ళింది. కానీ అక్కడ అన్నావదినలు హత్యచేయబడిన విషయం చూసి షాక్ అయ్యింది. అంతే స్థానికుల సాయంతో పోలీసులకు పిర్యాదు చేసింది. 
 
అటారీ సీనియర్ సెకెండరీ స్కూల్ ప్రిన్సిపల్‌గా సుభాష్ చంద్ర రిటైర్ అయ్యారు. అతని భార్య కమలేష్ రాణి టీచర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. వారి ఇద్దరి కుమారులు విదేశాల్లో స్థిరపడ్డారు. ఈ నేపథ్యంలో సుభాష్ చంద్రను ఎవరు హత్య చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.  
 
వారి మృతదేహాలను పరిశీలిస్తే వారిని పదునైన ఆయుధాలతో అంతమొందించినట్లు తెలుస్తోంది. ఈ కేసు విభిన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments