Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నయ్యా.. అంటూ రాఖీ కట్టేందుకు వెళ్ళింది.. కానీ రక్తపు మడుగులో?

రాఖీ కట్టేందుకు ఎంతో ఆనందంగా అన్నయ్య దగ్గరకు వెళ్లింది. కానీ అక్కడ జరిగిన సంఘటనను చూసి షాక్ అయ్యింది. ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే...? అన్నా వదినలు రక్తపు మడుగులో పడి వుండటం చూసి పెద్దగా అరిచింది. ఈ ఘటన

Webdunia
మంగళవారం, 8 ఆగస్టు 2017 (09:55 IST)
రాఖీ కట్టేందుకు ఎంతో ఆనందంగా అన్నయ్య దగ్గరకు వెళ్లింది. కానీ అక్కడ జరిగిన సంఘటనను చూసి షాక్ అయ్యింది. ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే...? అన్నా వదినలు రక్తపు మడుగులో పడి వుండటం చూసి పెద్దగా అరిచింది. ఈ ఘటన పంజాబ్‌లోని అమృత్ సర్‌లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. సుష్మా అనే సోదరి తన సోదరుడు సుభాష్ చంద్ర(62) కు రాఖీ కట్టేందుకు వెళ్ళింది. కానీ అక్కడ అన్నావదినలు హత్యచేయబడిన విషయం చూసి షాక్ అయ్యింది. అంతే స్థానికుల సాయంతో పోలీసులకు పిర్యాదు చేసింది. 
 
అటారీ సీనియర్ సెకెండరీ స్కూల్ ప్రిన్సిపల్‌గా సుభాష్ చంద్ర రిటైర్ అయ్యారు. అతని భార్య కమలేష్ రాణి టీచర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. వారి ఇద్దరి కుమారులు విదేశాల్లో స్థిరపడ్డారు. ఈ నేపథ్యంలో సుభాష్ చంద్రను ఎవరు హత్య చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.  
 
వారి మృతదేహాలను పరిశీలిస్తే వారిని పదునైన ఆయుధాలతో అంతమొందించినట్లు తెలుస్తోంది. ఈ కేసు విభిన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments