Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిద్ధి వినాయ‌కుడిని ద‌ర్శించుకున్న ఎంపీ భ‌ర‌త్ రామ్

Webdunia
శుక్రవారం, 10 సెప్టెంబరు 2021 (15:16 IST)
తూర్పుగోదావ‌రి జిల్లా రాజ‌మండ్రిలోని నాళం భీమరాజు వీధిలో శ్రీ సిద్ధి వినాయక స్వామి వారిని ఎంపీ, వైయస్సార్ సిపి పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్ దర్శించుకున్నారు. ఆల‌యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

విఘ్నేశ్వరుని కరుణా కటాక్షాలు ప్రజలందరికీ కలగాలని,  ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని తాను వినాయ‌కుడిని ప్రార్థించిన‌ట్లు మార్గాని భ‌ర‌త్ చెప్పారు.  నాయకులు కొత్త బాల మురళి కృష్ణ, దుర్వాసుల సత్యనారాయణ మూర్తి, కేదారిసెట్టీ గోవిందు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments