Webdunia - Bharat's app for daily news and videos

Install App

హుదూద్ తుఫాను.. 160 ఏళ్ల నాటి కాశింకోట పాఠశాలను నిర్మించిన రాజమౌళి

బాహుబలి మేకర్ రాజమౌళి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 2014లో సంభవించిన హుదూద్ తుఫాను తీవ్ర నష్టాన్ని సృష్టించింది. ఈ తుఫాను తాకిడికి విశాఖ అస్తవ్యస్తమైంది. ఆపై ఏపీ సర్కారు చేపట్టిన చర

Webdunia
ఆదివారం, 28 జనవరి 2018 (16:46 IST)
బాహుబలి మేకర్ రాజమౌళి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 2014లో సంభవించిన హుదూద్ తుఫాను తీవ్ర నష్టాన్ని సృష్టించింది. ఈ తుఫాను తాకిడికి విశాఖ అస్తవ్యస్తమైంది. ఆపై ఏపీ సర్కారు చేపట్టిన చర్యలు, ఎందరో పెద్ద మనసు చేసుకుని చేసిన సాయంతో ఆ నగరానికి పూర్వపు రూపరేఖలు సంతరించుకున్నాడు.
 
ఇదే తుఫానులో విశాఖలోని 160 ఏళ్ల నాటి కాశింకోట పాఠశాల చాలామటుకు కూలిపోయింది. ఈ భవనం నిర్మాణ పనులను ప్రముఖ దర్శకుడు, జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి తన భుజాలపై వేసుకున్నారు. రాజమౌళితో పాటు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, శోభనాద్రి, ప్రశాంతి కలిసి నాలుగు గదుల భవనం నిర్మించేందుకు ముందుకొచ్చారు. ప్రస్తుతం ఈ భవనం పూర్తయ్యింది. త్వరలో దీన్ని ప్రారంభించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dabidi Dibidi : ఐటమ్ సాంగ్‌లో ఓవర్ డ్యాన్స్.. హద్దుమీరితే దబిడి దిబిడే..

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments