Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెడ్‌జోన్‌గా రాజమండ్రి

Webdunia
శనివారం, 25 ఏప్రియల్ 2020 (12:38 IST)
వరుసగా నమోదు అవుతున్న కరోనా కేసులతో రాజమండ్రిని అధికారులు రెడ్‌జోన్‌గా ప్రకటించారు. రాజమండ్రి వాసులను బయటకు రానీయడం లేదు.

బయట ప్రాంతాలవారిని రాజమండ్రిలోకి అనుమతించకుండా ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు రాజమండ్రిలో 16 కరోనా కేసులు నమోదు కాగా వీటిలో వారం రోజుల్లో 13 కేసులు ఉన్నాయి.

రాజమండ్రి రూరల్‌లో మూడు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రాజమండ్రిలో ఆరు కంటైన్మెంట్ జోన్లు, రూరల్‌లో మూడు కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments