Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్తారింటికి దారేది దొరికింది, నేడు అమరావతి దారేది అంటూ పవన్ వస్తున్నారు: ఆర్ఆర్ఆర్

Webdunia
సోమవారం, 21 సెప్టెంబరు 2020 (13:04 IST)
అమరావతి అంశంపై నేను న్యాయ సలహాలు తీసుకొని మాత్రమే మాట్లాడాను. పవన్ కళ్యాణ్ అమరావతి గురించి చాల స్పష్టంగా, అమరావతినే రాజధానిగా ఉండాలని  చెప్పారు. గతంలో రైతుల తరపున పవన్ కళ్యాణ్ పోరాటం చేశారు.
 
గతంలో “అత్తారింటికి దారేది” అన్న పవన్ కళ్యాణ్ నేడు “అమరావతికి దారేది” అని ముందుకు వస్తున్నారు. అమరావతి 20 గ్రామాల సమస్య కాదు, రాష్ట్ర సమస్య.  మా ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని పునఃసమీక్షించాలి అన్నారు.
 
జగన్మోహన్ రెడ్డి స్థాయి ఎక్కడో ఉండాలి అనుకున్నా, కానీ జగన్ తన స్థాయిని తగ్గించుకుంటున్నారు. ఇక హిందూ దేవాలయాలు మీద దాడులు హిందువుల మనోభావాల మీద ఆటలు ఆడుతున్నారు. పార్టీలకు  అతీతంగా  దేవుళ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. హిందువుల మనోభావాలు కపాడతామని అందరూ ప్రమాణం చేయాలన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

Rashmika : రష్మిక మందన్న పాన్ ఇండియా మూవీ మైసా ఫియర్స్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments