Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజూ అసెంబ్లీకి రండి.. జగన్ భుజంపై చెయ్యేసి చెప్పిన ఆర్ఆర్ఆర్!

సెల్వి
సోమవారం, 22 జులై 2024 (12:14 IST)
RRR_Jagan
ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా అసెంబ్లీలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. గవర్నర్ ప్రసంగానికి ముందు వైకాపా అధినేత జగన్‌ పక్కనే కూర్చున్న ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు.

ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు జగన్ భుజంపై చేయి వేసి, ప్రతిరోజూ అసెంబ్లీకి హాజరు కావాలని కోరారు. అందుకు జగన్ ఆమోదం తెలిపారు. ఉండి ఎమ్మెల్యే జగన్ పక్కన సీటు కేటాయించాలని శాసనసభ వ్యవహారాల మంత్రిని కోరారు.

తాను కరచాలనం చేసినప్పుడు జగన్‌ సానుకూలంగా లేరని, కానీ ఇబ్బంది పెట్టలేదని ఆర్ఆర్ఆర్ అన్నారు. జగన్‌ను ర్యాగ్ చేయాలనుకుంటున్నారా అని మీడియా ప్రశ్నించగా.. ఏం జరుగుతుందో మీరే చూస్తారు.. అంటూ దాట వేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiran Abbavaram: తండ్రి అయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రహస్యకు బాబు

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments