Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో మద్యం క్వాలిటీ టెస్టింగ్ : ప్రకటించిన ప్రభుత్వం

Webdunia
సోమవారం, 21 మార్చి 2022 (10:38 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో విక్రయిస్తున్న మద్యానికి క్వాలిటీ పరీక్షలు నిర్వహించాలని నిర్మయిచింది. అలాగే, గత మూడేళ్లుగా ఒక్క డిస్టిలరీ కంపెనీకి కొత్తగా అనుమతి ఇవ్వలేదని అంటోంది. ఈ విషయాన్ని స్పెషల్ సీఎస్ రంజిత్ భార్గవ్ వెల్లడించారు. 
 
రాష్ట్రంలో చివరి డిస్టిలరీ పర్మిషన్ గత 2019 ఫిబ్రవరిలో ఇచ్చారని గుర్తుచేసింది. ఆ తర్వాత ఒక్క డిస్టిలరీ కూడా అనుమతి ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. ఇదిలావుంటే దేశంలో మరెక్కడాలేని విధంగా మద్యం క్వాలిటీ టెస్టింగ్ చేస్తున్నట్టు పేర్కొంది. గత 2014 నుంచి 2018 మధ్య యేడాదికి 99 వేల శాంపిల్స్ టెస్టులు చేసినట్టు పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments