Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ రోజు బ్రేకింగ్ న్యూస్ : దొంగ ఓట్లతో కింగ్ కాంగ్‌ను గెలిపించాడు...

Webdunia
మంగళవారం, 23 జులై 2019 (09:28 IST)
విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి వైకాపా తరపున పోటీ చేసి ఓడిపోయిన నేత పీవీపీ వరప్రసాద్. ఈయనకు, లోక్‌సభ సిట్టింగ్ ఎంపీ, టీడీపీ నేత కేశినేని నానికి మధ్య ట్వీట్ల వార్ సాగుతోంది. పీవీపీపై కేశినేని చేసిన తొలుత చేసిన ఓ ట్వీట్ చేశారు. దీనిపై ఘాటుగా స్పందించిన పీవీపీ వరుస ట్వీట్లతో కలకలం రేపుతున్నారు. 
 
తాజాగా బ్రేకింగ్ న్యూస్ పేరిట మరో ట్వీట్ చేసారు. ఓ నియోజకవర్గంలో 10 వేల దొంగ ఓట్లు వేయించిన ఓ ప్రబుద్ధుడు మన కింగ్ కాంగ్‌ను దొడ్డి దారిలో గెలిపించాడని ఆరోపించారు. పీవీపీ తాజాగా చేసిన ట్వీట్ ఇదే. 
 
"బ్రేకింగ్ న్యూస్...!
మన కింగ్ కాంగ్‌కి ప్రబుద్ధుడు ఒక నియోజకవర్గంలో 10వేల దొంగ ఓట్లు వేయించి, దొడ్డి దారిలో గెలిపించాడు. ఇప్పుడు old habits die hard! ప్రబుద్దుడు సర్వీస్ చార్జెస్‌కి పేమెంట్ ఇవ్వకుండా హ్యాండ్ ఇచ్చాడు కింగ్ కాంగ్. అందుకే ఈ కొబ్బరి చిప్పలు, కాల్ మనీ గొడవలు" అంటూ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గోమాతల్లో అయస్కాంత శక్తి ఉంది : పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్

సీత లేని ఇంటికి ఇప్పటివరకు వెళ్లలేదు : పార్తిబన్

Raj Tarun: ఏం బతుకురా నాది అంటున్న రాజ్ తరుణ్

ఇంటిల్లిపాదినీ నవ్వించే సారంగపాణి జాతకం సిద్ధం : నిర్మాత

Santosh Shobhan: సంతోష్ శోభన్ హీరోగా కపుల్ ఫ్రెండ్లీ షూటింగ్ కంప్లీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments