Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ రోజు బ్రేకింగ్ న్యూస్ : దొంగ ఓట్లతో కింగ్ కాంగ్‌ను గెలిపించాడు...

Webdunia
మంగళవారం, 23 జులై 2019 (09:28 IST)
విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి వైకాపా తరపున పోటీ చేసి ఓడిపోయిన నేత పీవీపీ వరప్రసాద్. ఈయనకు, లోక్‌సభ సిట్టింగ్ ఎంపీ, టీడీపీ నేత కేశినేని నానికి మధ్య ట్వీట్ల వార్ సాగుతోంది. పీవీపీపై కేశినేని చేసిన తొలుత చేసిన ఓ ట్వీట్ చేశారు. దీనిపై ఘాటుగా స్పందించిన పీవీపీ వరుస ట్వీట్లతో కలకలం రేపుతున్నారు. 
 
తాజాగా బ్రేకింగ్ న్యూస్ పేరిట మరో ట్వీట్ చేసారు. ఓ నియోజకవర్గంలో 10 వేల దొంగ ఓట్లు వేయించిన ఓ ప్రబుద్ధుడు మన కింగ్ కాంగ్‌ను దొడ్డి దారిలో గెలిపించాడని ఆరోపించారు. పీవీపీ తాజాగా చేసిన ట్వీట్ ఇదే. 
 
"బ్రేకింగ్ న్యూస్...!
మన కింగ్ కాంగ్‌కి ప్రబుద్ధుడు ఒక నియోజకవర్గంలో 10వేల దొంగ ఓట్లు వేయించి, దొడ్డి దారిలో గెలిపించాడు. ఇప్పుడు old habits die hard! ప్రబుద్దుడు సర్వీస్ చార్జెస్‌కి పేమెంట్ ఇవ్వకుండా హ్యాండ్ ఇచ్చాడు కింగ్ కాంగ్. అందుకే ఈ కొబ్బరి చిప్పలు, కాల్ మనీ గొడవలు" అంటూ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments