Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం చంద్ర‌బాబుకి రుణ‌ప‌డి ఉంటాను : తితిదే ఛైర్మన్ పుత్తా సుధాక‌ర్

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డు ఛైర్మన్‌గా కడప జిల్లాకు చెందిన పుత్తా సుధాకర్ యాదవ్ నియమితులయ్యారు. దీనిపై ఆయన స్పందిస్తూ, తనను తితిదే ఛైర్మన్‌గా నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు రుణపడి

Webdunia
బుధవారం, 11 ఏప్రియల్ 2018 (09:00 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డు ఛైర్మన్‌గా కడప జిల్లాకు చెందిన పుత్తా సుధాకర్ యాదవ్ నియమితులయ్యారు. దీనిపై ఆయన స్పందిస్తూ, తనను తితిదే ఛైర్మన్‌గా నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు రుణపడి ఉంటానని చెప్పారు. ఓ సామాన్య భక్తుడిలా శ్రీవారికి సేవలు చేస్తానని వెల్లడించారు. 
 
గతంలో పాలక మండలి సభ్యునిగా పని చేసిన అనుభవం ఛైర్మన్‌గా కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు. బుధవారం మధ్యాహ్నం విజయవాడకు వెళ్లి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలియజేస్తానని తెలిపారు. అలాగే, త్వరలో మంచి ముహూర్తం చూసుకుని బాధ్యతలు స్వీకరిస్తానని తెలిపారు. పాలకమండలి సభ్యుల నియామకం తర్వాత తితిదే ఆర్థిక పరిస్థితిపై దృష్టి పెడతానని, దేవస్థానంలో ఉద్యోగులకు ఎవ్వరికి అన్యాయం జరగకుండా కొక్త పాలక మండలి నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments