Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ, వైసీపీ పొత్తుపై క్లారిటీ ఇచ్చిన పురంధేశ్వ‌రి..!

బీజేపీ, వైసీపీ మ‌ధ్య పొత్తు కుదిరింద‌ని... వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఈ రెండు పార్టీలు క‌లిసి ప‌ని చేస్తాయ‌ని గ‌త కొంతకాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతేకాకుండా.... వీరిద్ద‌రితో జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ కూడా క‌లుస్తాడ‌ని తెలుగుదేశం

Webdunia
బుధవారం, 20 జూన్ 2018 (17:59 IST)
బీజేపీ, వైసీపీ మ‌ధ్య పొత్తు కుదిరింద‌ని... వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఈ రెండు పార్టీలు క‌లిసి ప‌ని చేస్తాయ‌ని గ‌త కొంతకాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతేకాకుండా.... వీరిద్ద‌రితో జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ కూడా క‌లుస్తాడ‌ని తెలుగుదేశం పార్టీ నాయ‌కులు ఆరోపిస్తుండ‌టం తెలిసిందే. ఈ ప్ర‌చారంపై బీజేపీ నాయ‌కురాలు పురంధేశ్వ‌రి క్లారిటీ ఇచ్చారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ అధినేత జగన్, జనసేన అధ్యక్షుడు పవన్‌తో కలిసి బీజేపీ పనిచేస్తోందనడం అవాస్తవం అని క్లారిటీ ఇచ్చారు.
 
ఏపీలో బీజేపీ ఒంటరిగానే పోటీ  చేస్తుంద‌న్నారు. ఢిల్లీలో నలుగురు సీఎంల కలయిక భావసారూప్యం లేనిదన్నారు. వాళ్లు ఎంతకాలం కలిసి పనిచేస్తారో చూద్దామని వ్యాఖ్యానించారు. నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు లేవనెత్తిన అంశాలకు కేంద్రం సమాధానం చెప్పలేదనడం అసత్య ప్రచారమని అన్నారు.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments