Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ, వైసీపీ పొత్తుపై క్లారిటీ ఇచ్చిన పురంధేశ్వ‌రి..!

బీజేపీ, వైసీపీ మ‌ధ్య పొత్తు కుదిరింద‌ని... వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఈ రెండు పార్టీలు క‌లిసి ప‌ని చేస్తాయ‌ని గ‌త కొంతకాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతేకాకుండా.... వీరిద్ద‌రితో జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ కూడా క‌లుస్తాడ‌ని తెలుగుదేశం

Webdunia
బుధవారం, 20 జూన్ 2018 (17:59 IST)
బీజేపీ, వైసీపీ మ‌ధ్య పొత్తు కుదిరింద‌ని... వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఈ రెండు పార్టీలు క‌లిసి ప‌ని చేస్తాయ‌ని గ‌త కొంతకాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతేకాకుండా.... వీరిద్ద‌రితో జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ కూడా క‌లుస్తాడ‌ని తెలుగుదేశం పార్టీ నాయ‌కులు ఆరోపిస్తుండ‌టం తెలిసిందే. ఈ ప్ర‌చారంపై బీజేపీ నాయ‌కురాలు పురంధేశ్వ‌రి క్లారిటీ ఇచ్చారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ అధినేత జగన్, జనసేన అధ్యక్షుడు పవన్‌తో కలిసి బీజేపీ పనిచేస్తోందనడం అవాస్తవం అని క్లారిటీ ఇచ్చారు.
 
ఏపీలో బీజేపీ ఒంటరిగానే పోటీ  చేస్తుంద‌న్నారు. ఢిల్లీలో నలుగురు సీఎంల కలయిక భావసారూప్యం లేనిదన్నారు. వాళ్లు ఎంతకాలం కలిసి పనిచేస్తారో చూద్దామని వ్యాఖ్యానించారు. నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు లేవనెత్తిన అంశాలకు కేంద్రం సమాధానం చెప్పలేదనడం అసత్య ప్రచారమని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments