Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్యసభ ప్యానెల్ వైస్ ఛైర్మన్‌గా పీటీ ఉష - సాయిరెడ్డి

Webdunia
మంగళవారం, 20 డిశెంబరు 2022 (17:00 IST)
ఏపీకి చెందిన వైకాపా రాజ్యసభ సభ్యుడు వై.విజయసాయిరెడ్డి మరోమారు వార్తలకెక్కారు. ఆయన పేరును రాజ్యసభ వైస్ ఛైర్మన్ ప్యానెల్‌లో చేర్చారు. అయనతో పాటు తొలిసారి రాజ్యసభకు ఎంపికైన మాజీ అథ్లెట్ పీటీ ఉష పేరును కూడా చర్చడం గమనార్హం. 
 
నిజానికి రాజ్యసభ ప్యానెల్ వైస్ ఛైర్మన్ జాబితాలో పది రోజుల క్రితమే విజయసాయి రెడ్డి పేరును చేర్చారు. ఆ తర్వాత చోటుచేసుకున్న కొన్ని పరిణామాల నేపథ్యంలో ఆయన పేరును తొలగించారు. 
 
ఇపుడు మళ్లీ ఆయన పేరును వైస్ ఛైర్మన్‌గా నియమించారు. ఈ మేరకు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగ్దీష్ ధన్కర్ ప్రకటించారు. పరుగుల రాణి పీటీ ఉషాను కూడా ప్యానెల్‌ వైస్ ఛైర్మన్‌గా నియమించారు. ఈ సందర్భంగా వారిద్దరికి ఉప రాష్ట్రపతి అభినందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో 'ఆర్‌సి 16'

ఐశ్వర్య కారును ఢీకొన్న బస్సు.. తప్పిన పెను ప్రమాదం..

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments