Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్యసభ ప్యానెల్ వైస్ ఛైర్మన్‌గా పీటీ ఉష - సాయిరెడ్డి

Webdunia
మంగళవారం, 20 డిశెంబరు 2022 (17:00 IST)
ఏపీకి చెందిన వైకాపా రాజ్యసభ సభ్యుడు వై.విజయసాయిరెడ్డి మరోమారు వార్తలకెక్కారు. ఆయన పేరును రాజ్యసభ వైస్ ఛైర్మన్ ప్యానెల్‌లో చేర్చారు. అయనతో పాటు తొలిసారి రాజ్యసభకు ఎంపికైన మాజీ అథ్లెట్ పీటీ ఉష పేరును కూడా చర్చడం గమనార్హం. 
 
నిజానికి రాజ్యసభ ప్యానెల్ వైస్ ఛైర్మన్ జాబితాలో పది రోజుల క్రితమే విజయసాయి రెడ్డి పేరును చేర్చారు. ఆ తర్వాత చోటుచేసుకున్న కొన్ని పరిణామాల నేపథ్యంలో ఆయన పేరును తొలగించారు. 
 
ఇపుడు మళ్లీ ఆయన పేరును వైస్ ఛైర్మన్‌గా నియమించారు. ఈ మేరకు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగ్దీష్ ధన్కర్ ప్రకటించారు. పరుగుల రాణి పీటీ ఉషాను కూడా ప్యానెల్‌ వైస్ ఛైర్మన్‌గా నియమించారు. ఈ సందర్భంగా వారిద్దరికి ఉప రాష్ట్రపతి అభినందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎంట‌ర్‌టైనర్ ప్రేమకథగా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ టీజ‌ర్‌, ఆవిష్కరించిన మెహ‌ర్ ర‌మేష్

డెంగీ జ్వరంతో బాధపడుతున్న సినీ నటి రాధిక

Kalpika Ganesh: నటి కల్పిక మానసిక ఆరోగ్యం క్షీణిస్తోంది.. మందులు వాడట్లేదు: తండ్రి గణేష్ ఫిర్యాదు (video)

OG: పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నుంచి ఫస్ట్ బ్లాస్ట్ ఇవ్వబోతున్న థమన్

ఊర్వశి రౌతేలాకు షాక్.. లండన్‌లో బ్యాగు చోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

తర్వాతి కథనం
Show comments