Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామాయపట్నం పోర్టు కోసం తాత్కాలిక సర్వే

Webdunia
బుధవారం, 30 సెప్టెంబరు 2020 (09:28 IST)
ప్రకాశం జిల్లా రామాయపట్నం పోర్టు నిర్మాణం పనులల్లో భాగంగా మండల పరిధిలోని సముద్రతీర ప్రాంతాలని రెవెన్యూ అధికారుల బృందం తాత్కాలిక సర్వే నిర్వహించింది.

పోర్టు పరిధిలోని గుడ్లూరు మండలంలోని గ్రామాలైన ఆవులవారిపాలెం మెండివారిపాలెం సాలిపేట, మూర్తిపేట కర్లపాలెం, రావూరు, చేవూరు సరిహద్దులోని గ్రామాల్లో కందుకూరు డివిజన్‌ పరిధిలోని 23 మంది తహసీల్దార్లు, ఇతర కింది స్థాయి సి బ్బందితో కలిసి మొత్తం 24 తాత్కాలిక సర్వే బృందాలుగా ఏర్పడి ఆయా గ్రామాల్లో మంగళవారం సర్వే నిర్వహించారు.

పరిశ్రమల ఏర్పాటుకు సన్నద్ధం అవుతున్న తరుణంలో అధికారుల బృందం సదరు గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ కుటుంబ ప్రాథమిక సమాచారం సేకరించారు. అనంతరం భూములకు సంబంధించి  రెవెన్యూ రికార్డులను పరిశీలించి రైతుల వివరాలు సేకరించారు. త్వరలో గ్రామాల్లో సమగ్ర సర్వే నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: దుబాయ్‌లో రాజ్ నిడిమోరుతో హాలీడేస్ ఎంజాయ్ చేసిన సమంత?

OG: ఓజీ షూటింగ్ లో సరదాగా గడిపిన పవన్ కళ్యాణ్- తదుపరి హరీష్ శంకర్ చిత్రం

NBK 111: గోపీచంద్ మలినేని తో గర్జించే సింహంగా ఎన్.బి.కె.111 చిత్రం ప్రకటన

Udaya Bhanu: పవన్ కల్యాణ్ పరువు తీసిన ఉదయ భాను.. ఏంటి?

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments