Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు జిల్లాలో వ్యభిచార గృహాలపై దాడులు -13 మంది అరెస్ట్

చిత్తూరు జిల్లా మదనపల్లె పరిసర ప్రాంతాల్లో వ్యభిచార గృహాలపై పోలీసులు సోమవారం ఆకస్మిక దాడులు చేశారు. ఈ సందర్భంగా వ్యభిచార గృహాలు నడుపుతున్న 13 మంది నిర్వాహకులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.40 వే

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2016 (12:47 IST)
చిత్తూరు జిల్లా మదనపల్లె పరిసర ప్రాంతాల్లో వ్యభిచార గృహాలపై పోలీసులు సోమవారం ఆకస్మిక దాడులు చేశారు. ఈ సందర్భంగా వ్యభిచార గృహాలు నడుపుతున్న 13 మంది నిర్వాహకులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.40 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. చాలాకాలంగా సాగుతున్న ఈ వ్యవహారం మూలాలు కర్ణాటక రాజధాని బెంగళూరు, ఏపీలోని అనంతపురం జిల్లాల్లోనూ ఉన్నాయి. 
 
ఈ మేరకు పక్కా సమాచారం సేకరించిన చిత్తూరు జిల్లా పోలీసులు ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు జిల్లాలోని మదనపల్లి, పుంగనూరు, పొరుగునే ఉన్న అనంతపురం, ఆ జిల్లాలోని కదిరి, బెంగళూరులో ఏకకాలంలో దాడులు చేశారు. ఈ దాడుల్లో భాగంగా 38 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో 13 మంది నిర్వాహకులు, ఐదుగురు బ్రోకర్లు, 9 మంది విటులు, 11 మంది సెక్స్ వర్కర్లు ఉన్నారు. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం