Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎం జగన్ సతీమణి భారతితో భేటీ అయిన ప్రిన్స్ మహేష్ సతీమణి నమ్రత, ఎందుకు?

Webdunia
శుక్రవారం, 25 అక్టోబరు 2019 (20:08 IST)
గ్రామం ఫౌండేషన్ ద్వారా సినీ నటుడు మహేష్ బాబు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఎపిలోని బుర్రెపాళెం, తెలంగాణా రాష్ట్రంలోని సిద్ధాపూర్ గ్రామాలను మహేష్ బాబు దత్తత తీసుకున్నారు. తన సొంత నిధులతో ఈ గ్రామాలను మహేష్ బాబు అభివృద్ధి చేస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో మహేష్ బాబు సతీమణి నమ్రత.. ఎపి సిఎం సతీమణి భారతిని కలిశారు. తాడేపల్లిగూడెంలోని జగన్ నివాసంలో భారతిని నమ్రత కలిశారు. గ్రామం ఫౌండేషన్ ద్వారా మహేష్ బాబు చేస్తున్న అభివృద్ధిని భారతికి వివరించారు. 
 
మేము చేస్తున్న పనికి ప్రభుత్వం నుంచి సహకారం కావాలని కోరారు నమ్రత. దీనికి సీఎం జగన్ సతీమణి భారతి కూడా పూర్తి సహకారం అందించడానికి సిద్ధమని చెప్పారట.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments