Webdunia - Bharat's app for daily news and videos

Install App

సొంత ప్రణాళికలతో తితిదే అధికారులు పని చేస్తున్నారు : రమణ దీక్షితులు

Webdunia
ఆదివారం, 29 జనవరి 2023 (16:27 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అధికారులపై ఆ ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు సంచలన ఆరోపణలు చేశారు. కొందరు అధికారులు తమ సొంత ప్రణాళికలతో పని చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన ఆదివారం మాట్లాడుతూ, ఆలయ అధికారులు ఆగమ నియమాలను పూర్తిగా విస్మరిస్తున్నారని ఆరోపించారు.
 
కొందరు అధికారులు తమ సొతం ప్రాణాళికల ప్రకారం పని చేస్తూ, ఆగమ శాస్త్ర నియమాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ధనవంతులైన భక్తులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన తెలిపారు. 
 
వీఐపీల సేవలో అధికారులు తరిస్తున్నారని వెల్లడించారు. ఇలాంటి దారుణ పరిస్థితిలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చూస్తామని ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కాగా, రమణ దీక్షితులు గతంలో కూడా తితిదే వ్యవస్థ, అధికారులపై తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

రాజమౌళి డైరెక్షన్‌లో స్టార్ క్రికెటర్ డేవిడ్ భాయ్!

అంధధూన్ తరహాలో రాజ్ తరుణ్, రాశి సింగ్ జంటగా చిత్రం ప్రారంభం

ఛాతిలో నొప్పి.. ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నటుడు సాయాజీ షిండే!!

యధార్థ సంఘటన ఆధారంగా కల్లు కాంపౌండ్ 1995 - తమ్మారెడ్డి ప్రశంస

కిడ్నాప్ ప్లాన్ కథతో సునీల్ గ్యాంగ్ తో పారిజాత పర్వం ట్రైలర్

మొలకెత్తిన రాగులను ఆహారంలో చేర్చుకుంటే 8 ప్రయోజనాలు

వేసవిలో చల్లని తాండాయి పానీయం తాగితే 7 అద్భుత ప్రయోజనాలు

ఇంజెక్షన్ చేసిన పుచ్చకాయలు, ఈ 5 పద్ధతుల ద్వారా గుర్తించవచ్చు

బ్రెయిన్ పవర్‌ ఫుడ్ ఏంటో తెలుసా?

వేసవిలో గ్లాసు కివీ జ్యూస్ తాగడం వల్ల 10 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments