Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంతానం కలగలేదని గుడికి వెళ్తే.. అమరావతి గుడిలో అర్చకుడు ఎంతపని చేశాడు..

Webdunia
బుధవారం, 27 నవంబరు 2019 (09:38 IST)
సంతానం కలగలేదని గుడికి వెళ్తే పూజారి ఓ మహిళ పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. గుంటూరు జిల్లా అమరావతి ఆలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సంతానం కోసం చేసేందుకు వచ్చిన వివాహితపై అర్చకుడు అత్యాచారయత్నం చేశాడు. వివరాల్లోకి వెళితే..విజయవాడకు చెందిన దంపతులు మంగళవారం ఉదయం గ్రామంలోని ఆలయాన్ని సందర్శించుకున్నారు. 
 
సంతాన ప్రాప్తి కోసం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకుడి ఆశీస్సులు కోరి అతడి పాదాలకు నమస్కరించారు. పిల్లలు పుట్టాలంటే మహిళతో ఒంటరిగా మాట్లాడాలని చెప్పి మహిళను నమ్మించిన అర్చకుడు ఆమెను దైవసన్నిధిలోకి తీసుకెళ్లాడు. 
 
అక్కడ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో జడుసుకున్న ఆ మహిళ కేకలు పెట్టడంతో అర్చకుడు పారిపోయాడు. బాధిత మహిళ కుటుంబ సభ్యులు గ్రామస్థులకు ఈ విషయం చెప్పి వెళ్లిపోయారు. విషయం దేవాదాయ శాఖ అధికారుల దృష్టికి చేరడంతో వారు రహస్యంగా విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments