Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించిన టీడీపీ

Webdunia
సోమవారం, 11 జులై 2022 (16:40 IST)
రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియలో భాగంగా, ఈ నెల 18వ తేదీన పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో రాష్ట్రపతి పదవి కోసం ఎన్డీయే అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాలు పోటీ చేస్తున్నారు. 
 
అయితే, ద్రౌపది ముర్ము గెలుపు లాంఛనప్రాయంగా మారింది. ఈ నేపథ్యంలో పలు పార్టీలు ఆమెకు మద్దతు ప్రకటిస్తున్నాయి. ఈ కోవలోనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆమెకే మద్దతు ప్రకటించారు. 
 
ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలతో చర్చించి ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. సామాజిక న్యాయానికే తొలి నుంచి తెదేపా కట్టుబడి ఉందని చంద్రబాబు తెలిపారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ద్రౌపది ముర్ముకు ఓట్లు వేస్తారని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments