Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించిన టీడీపీ

Webdunia
సోమవారం, 11 జులై 2022 (16:40 IST)
రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియలో భాగంగా, ఈ నెల 18వ తేదీన పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో రాష్ట్రపతి పదవి కోసం ఎన్డీయే అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాలు పోటీ చేస్తున్నారు. 
 
అయితే, ద్రౌపది ముర్ము గెలుపు లాంఛనప్రాయంగా మారింది. ఈ నేపథ్యంలో పలు పార్టీలు ఆమెకు మద్దతు ప్రకటిస్తున్నాయి. ఈ కోవలోనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆమెకే మద్దతు ప్రకటించారు. 
 
ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలతో చర్చించి ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. సామాజిక న్యాయానికే తొలి నుంచి తెదేపా కట్టుబడి ఉందని చంద్రబాబు తెలిపారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ద్రౌపది ముర్ముకు ఓట్లు వేస్తారని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments