Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలనా రాజధానికి రూట్ మ్యాచ్ సిద్ధం .. త్వరలో వైజాగ్ నుంచి పాలన : మంత్రి బొత్స

Webdunia
సోమవారం, 12 డిశెంబరు 2022 (11:51 IST)
పాలనా రాజధానికి రూట్ మ్యాప్ ఖరారైందని, త్వరలోనే విశాఖపట్టణం నుంచి పాలన సాగిస్తామని ఏపీ మంత్రి, వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగానే విశాఖను పాలనా రాజధానిని చేస్తున్నామని, ఇందుకోసం ఏర్పాట్లు కూడా శరవేగంగా సాగుతున్నాయని చెప్పారు. 
 
విజయనగరంలో జరిగిన వైకాపా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, భోగాపురం విమానాశ్రయం పనులకు జరవరిలో శంకుస్థాపన చేస్తామని తెలిపారు. కొందరు ఎమ్మెల్యేలు ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు ఫోన్లు చేస్తే తీయడం లేదని, ఈ పద్ధతి మారాలన్నారు. 
 
మరో వైకాపా నేత వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నోరు విప్పితే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. గత 2014 నుంచి 2016 వరకు రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి పని కూడా చేపట్టలేదని ఆయన అన్నారు. అందుకే గత ఎన్నికల్లో ఆయన్ను తిరస్కరించారని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments