Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ బారిన ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌లు పాటించాలి: పాఠశాల విద్యా సంచాలకులు

Webdunia
బుధవారం, 14 అక్టోబరు 2020 (21:05 IST)
కరోనా మహామ్మారి భారి నుంచి రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు వాడ్రేవు చినవీరభద్రుడు అన్నారు.

బుధవారం ఇబ్రహీంపట్నంలోని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ (ఎస్సీఈఆర్టీ)లో ‘కోవిడ్-19 ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా చినవీరభద్రుడు  మాట్లాడుతూ కోవిడ్ వ్యాధి సోకకుండా, వ్యాప్తిని అరికట్టడానికి ప్రతి ఒక్కరూ తమవంతు జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులు తప్పక ధరించాలన్నారు.

అనంతరం సిబ్బందితో కోవిడ్-19 ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments