Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుష్మా స్వరాజ్‌కు కేంద్రం అరుదైన గౌరవం

Webdunia
శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (12:46 IST)
దివంగత నేత సుష్మా స్వరాజ్‌కు కేంద్రం అరుదైన గౌరవాన్ని కల్పించింది. విదేశాంగ మంత్రిగా దేశానికి ఆమె చేసిన సేవలకి గాను.. ఢిల్లీలో ఉన్న ‘ప్రవాసీ భారతీయ కేంద్ర’ భవనానికు సుష్మా స్వరాజ్ పేరు పెట్టాలని నిర్ణయించింది. 
 
"ప్రవాసీ భారత కేంద్ర"కు సుష్మా స్వరాజ్ భవన్‌‌గా మార్చడంతోపాటు ఫారిన్ సర్వీస్ ఇన్‌స్టిట్యూట్‌ను సుష్మా స్వరాజ్ ఫారిన్ సర్వీస్ ఇన్‌స్టిట్యూట్‌గా మార్చాలని కేంద్రం నిర్ణయించినట్టుగా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
 
కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు. ఫిబ్రవరి 14న సుష్మా స్వరాజ్ జయంతి సందర్భంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments