Prashant Kishor Meets Nara Lokesh-ప్రశాంత్‌ కిషోర్‌తో నారా లోకేష్ భేటీ.. ఎందుకో మరి?

సెల్వి
బుధవారం, 5 ఫిబ్రవరి 2025 (12:13 IST)
Nara Lokesh_Prashant kishore
2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమిని ముందే ఊహించిన ప్రశాంత్ కిషోర్ ఢిల్లీలో నారా లోకేష్‌తో సమావేశమయ్యారు.  ఎన్నికల ముందు టీడీపీకి వ్యూహాలు.. సూచనలు అందించిన ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు ఏపీలో పరిస్థితుల పైన ఇచ్చిన గ్రౌండ్ రిపోర్ట్ లో కీలక అంశాలను ప్రస్తావించినట్లు సమాచారం. 
 
మొదట రాజకీయ విశ్లేషకుడైన ప్రశాంత్ కిషోర్ ఒక సమయంలో వైసీపీతో కూడా పనిచేశారు. ఇప్పుడు ఆయన విశ్లేషకుడే కాకుండా బీహార్‌లో జాన్ సురాజ్ అనే పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు.
 
తన సొంత ఎజెండాతో రాజకీయ నాయకుడిగా మారిన ప్రశాంత్ కిషోర్, లోకేష్‌ను కలవడం సంచలనం సృష్టించింది. ఈ సమావేశం ఇప్పటివరకు ఎటువంటి నిర్దిష్ట సమాచారం వెలువడలేదు. అయితే, బిజెపి తరపున ప్రచారం చేయడానికి చంద్రబాబు ఢిల్లీలో ఉన్నారని గమనించాలి. కానీ కిషోర్ లోకేష్‌ను కలవడం వెనుక వున్న సంగతేంటి అనేది తెలియాల్సి వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments