Webdunia - Bharat's app for daily news and videos

Install App

మారుతీ రావు మమ్మల్ని చంపడని గ్యారెంటీ ఏంటి? అమృతను కిడ్నాప్ చేసి?

మిర్యాలగూడ పరువు హత్యలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయినా ప్రణయ్ తండ్రి పోలీసులపై అనుమానం వ్యక్తం చేశారు. ప్రణయ్ హత్య కేసులో పోలీసులపై తనకు విశ్వాసం వున్నప్పటికీ.. కత్తిపై వున్న

Webdunia
బుధవారం, 19 సెప్టెంబరు 2018 (12:10 IST)
మిర్యాలగూడ పరువు హత్యలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయినా ప్రణయ్ తండ్రి పోలీసులపై అనుమానం వ్యక్తం చేశారు. ప్రణయ్ హత్య కేసులో పోలీసులపై తనకు విశ్వాసం వున్నప్పటికీ.. కత్తిపై వున్న వేలిముద్రలు, బీహార్‌లో పట్టుబడిన హంతకుడు శర్మ వేలిముద్రలు ఒకటా కాదా అనే విషయాన్ని ఎస్పీగారు చెప్పలేదన్నారు. 
 
వేలిముద్రలు ధ్రువీకరణ కాకపోతే హంతకుడు తప్పించుకునే అవకాశం ఉంది. హంతకుడు డబ్బున్న వాడు అయినందున చేసిన పనికి ఉరిశిక్ష పడితేనే మేం సంతోషిస్తాం. మారుతీరావు బయటకు వస్తే మళ్లీ ఇలాంటి హత్యలే చేస్తాడని భయమేస్తోందని ప్రణయ్ తండ్రి వాపోయాడు. 
 
ప్రణయ్‌ని చంపిన వాడు రేపు మమ్మల్ని చంపడని గ్యారెంటీ ఏముంది..? అమ్మాయి అమృతను కిడ్నాప్‌ చేసి మానుంచి దూరం చేసే ప్రమాదమూ ఉంది. అందుకే నిందితులపై పీడీయాక్ట్‌ పెట్టి, కొత్త చట్టాలను తెచ్చి జైలు నుంచి బయటకు రాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై వుందని ప్రణయ్ తండ్రి బాలస్వామి అన్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments