Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజానాట్య మండలి కళాకారుడు డ‌ప్పు భగవంతరావు ఇక‌లేరు!

Webdunia
గురువారం, 11 నవంబరు 2021 (11:59 IST)
ప్రపంచ తెలుగు మహా సభలలో విదేశాలలో ప్రదర్శన లిచ్చిన ప్రజానాట్య మండలి కళాకారుడు డ‌ప్పు భగవంతరావు ఇక లేరు! ఆయ‌న కృష్నా జిల్లా చిట్టూర్పులో తుది శ్వాస విడిచారు. భ‌గ‌వంత‌రావు అనేక దేశాలలో డప్పు ప్రదర్సన లిచ్చారు. అనేక సినిమాలలో ప్రదర్శనలిచ్చారు. అనేక నాటకాలలో డప్పుతో నృత్య ప్రదర్శన లిచ్చిన వాడు, డప్పు వాయిద్యాన్ని శాస్త్రీయంగా రూపొందించినవాడు.
 
 
ఆయ‌న మూడు వేల‌కుపైగా శిష్యులను తయారుచేసి, తను చదువుకోక పోయినా, తనకు తెలిసిన వాయిద్య విద్య‌తో హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో డప్పు వాయిద్య ప్రొఫెసర్ గా పనిచేశారు... కుంపటి సూర్య భగవంతరావు. ఆయ‌న‌ గత రాత్రి గుండెపోటుతో మరణించారు.  ఘంటసాల మండలం చిట్టూ ర్పు గ్రామంలో ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి ప‌లువురు నివాళులు అర్పించారు. 
 
 
అంబేద్కర్, పూలే జాతీయ అవార్డు గ్రహీత దాసి సీతారామరాజు, జాతీయ ఉత్తమ ఉపాద్యాయ అవార్డు గ్రహీత కొక్కిలిగడ్డ మణి ప్రభాకరరావు, దళిత నాయకులు బూసి సుబ్రహ్మణ్యం,మరియు భగవంతరావు శిస్యులు  కల్లివరపు నాంచారయ్య,చాట్రగడ్డ శ్రీనివాసుడు,కొక్కిలిగడ్డ శ్రీను(పాగోలు) తదితరులు నివాళులు అర్పించారు. రేపు హైదరాబాద్ నుండి, దూర ప్రాంతాల నుండి భగవంతరావు శిష్యులు వచ్చాక అంతిమయాత్ర ప్రారంభమౌతుంది అని కుటుంబ సభ్యులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments