Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో సంక్షోభం దిశగా విద్యుత్ ప్లాంట్లు : మోదీకి జగన్‌ లేఖ

Webdunia
శనివారం, 9 అక్టోబరు 2021 (08:49 IST)
విద్యుత్ సంక్షోభం, విద్యుత్ ధరలపై ప్రధాని మోదీకి సీఎం జగన్‌ లేఖ రాశారు. తక్షణం దీనిపై చర్యలు చేపట్టాల్సిందిగా ప్రధానిని సీఎం కోరారు.

ప్రస్తుతం ఏపీలో 185-190 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోందనని తెలిపారు. కొవిడ్ అనంతరం రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 20 శాతం పెరిగిందని లేఖలో వివరించారు.

ఏపీలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో 1-2 రోజులు సరిపడ బొగ్గుల నిల్వలు మాత్రమే ఉన్నట్టు జగన్ తెలిపారు. బొగ్గు కొరత కారణంగా బహిరంగ మార్కెట్ లో ఇంధన ధరలు గణనీయంగా పెరిగిపోతున్నాయని పేర్కొన్నారు.

బొగ్గు కొరత వల్ల దేశంలోని విద్యుత్ ప్లాంట్లు సంక్షోభం దిశగా నెట్టే ప్రమాదముందని లేఖలో జగన్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కరాటే కళ్యాణికి నటి హేమ లీగల్ నోటీసులు.. ఎందుకో తెలుసా?

Vijayashanti: అర్జున్ S/O వైజయంతి తర్వాత విజయశాంతి సినిమాలు చేయదా?

Anasuya Bharadwaj: అరి చిత్రానికి కష్టాలు- రిలీజ్‌ ను ఆపుతుంది ఎవరు?

Tamannaah : ముంబైలో తమన్నా భాటియా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ కాబోతోంది

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments