Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్.. ప్రాక్టికల్స్ ముందు.. పరీక్షలు...?

Webdunia
శనివారం, 7 జనవరి 2023 (13:55 IST)
ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్. ఇంటర్ పరీక్షా తేదీల్లో మార్పులు చేసే అవకాశాలున్నాయి. థియరీ పరీక్షల కంటే ముందుగానే ప్రాక్టికల్స్ పరీక్షలు పెట్టాలనే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో వుంది. దీంతో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకునే ఛాన్సుందని వార్తలు వస్తున్నాయి. 
 
ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే కొత్త షెడ్యూల్‌ను ఇంటర్మీడియట్ ప్రకటించే అవకాశం వుంది. ఏప్రిల్ 15వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు రెండు విడతలుగా ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ బోర్డు ఇది వరకే షెడ్యూల్ విడుదల చేసింది. ఈ షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకునే ఛాన్సు వుంది. 
 
కాగా మార్చి 15వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ఏపీలో జరుగనున్నాయి. ఈ పరీక్షలు మాత్రం యధాతథంగా జరుగుతాయి. కానీ ప్రాక్టికల్స్‌లో మార్పులు చోటుచేసుకునే అవకాశం వుంది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments