Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్.. ప్రాక్టికల్స్ ముందు.. పరీక్షలు...?

Webdunia
శనివారం, 7 జనవరి 2023 (13:55 IST)
ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్. ఇంటర్ పరీక్షా తేదీల్లో మార్పులు చేసే అవకాశాలున్నాయి. థియరీ పరీక్షల కంటే ముందుగానే ప్రాక్టికల్స్ పరీక్షలు పెట్టాలనే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో వుంది. దీంతో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకునే ఛాన్సుందని వార్తలు వస్తున్నాయి. 
 
ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే కొత్త షెడ్యూల్‌ను ఇంటర్మీడియట్ ప్రకటించే అవకాశం వుంది. ఏప్రిల్ 15వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు రెండు విడతలుగా ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ బోర్డు ఇది వరకే షెడ్యూల్ విడుదల చేసింది. ఈ షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకునే ఛాన్సు వుంది. 
 
కాగా మార్చి 15వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ఏపీలో జరుగనున్నాయి. ఈ పరీక్షలు మాత్రం యధాతథంగా జరుగుతాయి. కానీ ప్రాక్టికల్స్‌లో మార్పులు చోటుచేసుకునే అవకాశం వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments