Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజా నోటికి మున్సిపాలిటీ చెత్తకుప్పకి పెద్దగా తేడా లేదు..

Webdunia
శనివారం, 7 జనవరి 2023 (13:25 IST)
ఏపీ మంత్రి రోజాపై మెగా బ్రదర్, జనసేన నేత కొణిదెల నాగబాబు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌‌పై ఇష్టానుసారంగా మాట్లాడుతున్న వారిపై ఫైర్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా వీడియో రూపంలో రోజాపై మెగా బ్రదర్స్ మండిపడ్డారు. 
 
పర్యాటక శాఖ మంత్రి రోజా ది నోరు కాదు మున్సిపాలిటీ చెత్త కుప్ప అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టాప్ 20 ర్యాంకింగ్స్‌లో దేశంలో ఏపీ పర్యటక శాఖ 18వ స్థానంలో ఉందని ఎద్దేవా చేశారు. రోజా బాధ్యతను విస్మరించి నోటికొచ్చినట్లు ఏదేదో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. 
 
రాష్ట్ర పర్యటక శాఖ వల్ల ఎంతో మంది ప్రత్యక్షంగా పరోక్షంగా బ్రతుకుతున్నారని.. రోజా చేష్టల వల్ల వాళ్ల బ్రతుకులు మరింత దిగిజారిపోతున్నాయని మెగా బ్రదర్ ఆవేదన వ్యక్తం చేశారు. 
 
పర్యాటక శాఖ మంత్రి అంటే పర్యటనలు చేయడం కాదని హితవు పలికారు. పర్యటక శాఖని ఎలా అభివృద్ధి చేయాలో ఆలోచించాలని.. రోజా నోటికి మున్సిపాలిటీ చెత్తకుప్పకి పెద్దగా తేడా లేదంటూ మండిపడ్డారు. అందుకే ఆమె ఏం మాట్లాడినా పెద్దగా రియాక్ట్ కాలేదంటూ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments