Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ మోహన్ రెడ్డికి గులకరాయి అక్కడ తగిలి వుంటే స్పాట్‌లోనే చనిపోయేవారంటున్న పోసాని

ఐవీఆర్
సోమవారం, 22 ఏప్రియల్ 2024 (16:45 IST)
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి గులకరాయి దెబ్బ వేరే చోట తగిలి వుంటే స్పాట్ లోనే చనిపోయేవారని వైసిపి నాయకుడు, సినీ నటుడు పోసాని కృష్ణమురళి అంటున్నారు. అదృష్టవశాత్తూ ఆ రాయి కంటి లోపల కాకుండా కనుబొమపైన తగలడంతో బతికి బయటపడ్డారని అన్నారు. చంద్రబాబు నాయుడుకి ఎవరిపై దాడి చేస్తారన్నది ముందే తెలిసిపోతుందనీ, గతంలో కూడా వర్మను మర్డర్ చేయాలనుకుంటే చంద్రబాబు నో చెప్పడంతో ఆగారంటూ వెల్లడించారు మురళి.
 
తాజాగా జగన్ పైన దాడి తెలుగుదేశం పార్టీ కుట్ర అంటూ మండిపడ్డారు. ఏకంగా ముఖ్యమంత్రినే చంపాలనుకున్నవారికి తామొక లెక్కా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడికి తెలియకుండా రాష్ట్రంలో హత్యలు జరగవంటూ పోసాని ఆరోపణలు చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments