Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీనియర్ కార్టూనిస్ట్ పాప ఇకలేరు

Webdunia
ఆదివారం, 24 జులై 2022 (12:08 IST)
ప్రముఖ సీనియర్ కార్టూనిస్ట్ పాప ఇకలేరు. ఆయన పూర్తిపేరు కొయ్య శివరామరెడ్డి. వయసు 77 సంవత్సరాలు. ఈయన శనివారం హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయనకు చేసిన ఓ ఆపరేషన్ విఫలం కావడంతో మృతి చెందారు. 
 
పాప పేరుతో శివరామిరెడ్డి వేసిన కార్టూన్లు చాలా ప్రాచూర్యం పొందాయి. దీంతో ఆయన పేరు పాపగా స్థిరపడిపోయింది. 1970లో ప్రముఖ దినపత్రికలో పొలిటికల్ కార్టూనిస్ట్‌గా పాప పని చేశారు. అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య.. యాదగిరి అనే పేరుతో ఉన్న హెలికాఫ్టర్లలో పర్యటించేవారు. 
 
దీనిని ఆధారంగా చేసుకుని పాప ఎన్నో వ్యంగ్య కార్టూన్లు వేశారు. వీటితో తెలుగులో రాజకీయ కార్టూన్లు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. ఈయన 1944 ఆగస్టు 14వ తేదీన తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జన్మించారు. ఈయన పలు పత్రికల్లో పనిచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments