Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీనియర్ కార్టూనిస్ట్ పాప ఇకలేరు

Webdunia
ఆదివారం, 24 జులై 2022 (12:08 IST)
ప్రముఖ సీనియర్ కార్టూనిస్ట్ పాప ఇకలేరు. ఆయన పూర్తిపేరు కొయ్య శివరామరెడ్డి. వయసు 77 సంవత్సరాలు. ఈయన శనివారం హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయనకు చేసిన ఓ ఆపరేషన్ విఫలం కావడంతో మృతి చెందారు. 
 
పాప పేరుతో శివరామిరెడ్డి వేసిన కార్టూన్లు చాలా ప్రాచూర్యం పొందాయి. దీంతో ఆయన పేరు పాపగా స్థిరపడిపోయింది. 1970లో ప్రముఖ దినపత్రికలో పొలిటికల్ కార్టూనిస్ట్‌గా పాప పని చేశారు. అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య.. యాదగిరి అనే పేరుతో ఉన్న హెలికాఫ్టర్లలో పర్యటించేవారు. 
 
దీనిని ఆధారంగా చేసుకుని పాప ఎన్నో వ్యంగ్య కార్టూన్లు వేశారు. వీటితో తెలుగులో రాజకీయ కార్టూన్లు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. ఈయన 1944 ఆగస్టు 14వ తేదీన తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జన్మించారు. ఈయన పలు పత్రికల్లో పనిచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments