Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓయూలో టెన్షన్.. ప్రొఫెసర్‌కు మావోలతో లింకుందా?

Webdunia
శనివారం, 18 జనవరి 2020 (13:11 IST)
ఓయూ క్యాంపస్‌ ఆవరణలోని క్వార్టర్స్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ కాశీం ఇంట్లో సోదాలు చేపట్టారు పోలీసులు. ఇంకా మావోలతో కాశీంకు సంబంధాలున్నట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. 2016లో నమోదైన కేసులో భాగంగా పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.
 
సిద్దిపేట జిల్లా ములుగు పోలీస్ స్టేషన్ సంబంధించిన కేసులో ఏ-2 గా ఉన్నారు కాశీం.. ఇదే కేసులో గతంలో మావోయిస్టు పుస్తకాలు, సాహిత్యాలు, స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇదే కేసులో మరోసారి సెర్చ్ వారెంట్‌తో కాశీం ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. 
 
ఈ మధ్యే విరసం రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు డాక్టర్ కాశీం.. ఓయూలో ఆయన నివాసం ఉంటున్న ఇంటి తలుపులు పగలగొట్టి పోలీసులు లోపలికి వెళ్లినట్టు ఆరోపిస్తున్నారు. గజ్వేల్ ఏసీపీ నారాయణ నేతృత్వంలో సోదాలు కొనసాగిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments