Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేకాట శిబిరంపై పోలీసులు దాడి..10 మంది అరెస్టు

Webdunia
శనివారం, 18 జులై 2020 (20:48 IST)
కృష్ణా జిల్లా జగ్గంపేట మండలం సీతారాంపురం గ్రామంలో శుక్రవారం రాత్రి రహస్యంగా పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు జగ్గంపేట సిఐ వి.సురేష్ బాబు, ఎస్సై టి రామకృష్ణ తమ సిబ్బందితో ఆకస్మిక దాడులు నిర్వహించారు.
 
ఈ దాడులలో పేకాట ఆడుతున్న పది మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి ఐదు లక్షల 57 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకోవడం జరిగిందని,
 
అదేవిధంగా ఒక కారు, ఐదు మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు జగ్గంపేట సీఐ సురేష్ బాబు ఎస్సై రామకృష్ణ తెలిపారు. వీరిని కోర్టులో హాజరు పరుస్తాం అన్నారు.

సంబంధిత వార్తలు

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments