Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేకాట శిబిరంపై పోలీసులు దాడి..10 మంది అరెస్టు

Webdunia
శనివారం, 18 జులై 2020 (20:48 IST)
కృష్ణా జిల్లా జగ్గంపేట మండలం సీతారాంపురం గ్రామంలో శుక్రవారం రాత్రి రహస్యంగా పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు జగ్గంపేట సిఐ వి.సురేష్ బాబు, ఎస్సై టి రామకృష్ణ తమ సిబ్బందితో ఆకస్మిక దాడులు నిర్వహించారు.
 
ఈ దాడులలో పేకాట ఆడుతున్న పది మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి ఐదు లక్షల 57 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకోవడం జరిగిందని,
 
అదేవిధంగా ఒక కారు, ఐదు మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు జగ్గంపేట సీఐ సురేష్ బాబు ఎస్సై రామకృష్ణ తెలిపారు. వీరిని కోర్టులో హాజరు పరుస్తాం అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments