Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుట్కా వాహనంపై పోలీసుల దాడి: వాహనం సహా రూ.1.50 లక్షలు విలువచేసే హాన్స్ ప్యాకెట్లు స్వాధీనం

Webdunia
సోమవారం, 17 మే 2021 (11:08 IST)
తిరుపతి: గుట్కా వాహనంపై దాడి చేసి వాహనంతో సహా రూ.1.5 లక్షలు విలువచేసే హాన్స్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న ఘటన చిత్తూరు జిల్లా పిచ్చాటూరు మండలం కీలపూడి సమీపంలో చోటు చేసుకుంది. హాన్స్ రవాణా చేస్తున్న మదన్ (28), అంక బాబు (30) అనే ఇద్దరిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.

పిచ్చాటూరు ట్రైన్ ఎస్ ఐ పీవీ మోహన్ కథనం మేరకు పుత్తూరు నుండి పిచ్చాటూరు వైపు హాన్స్ తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పుత్తూరు రూరల్ సిఐ ఈశ్వర్ ఆదేశాల మేరకు ఎస్ ఐ పి వి మోహన్ తన సిబ్బందితో కలిసి కీలపూడి సమీపంలో మాటు వేశారు.

అనుకున్న ఈ విధంగా సాయంత్రం 3.30 గంటలకు గుట్కా వాహనం పుత్తూరు నుండి పిచ్చాటూరు వైపు రావడాన్ని గమనించారు. కీల పూడి వద్ద వాహనాన్ని అడ్డుకుని పరిశీలించగా అందులో రూ.1.50 లక్షలు విలువ చేసే హాన్స్ ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించారు. వాహనంలోని మదన్ (28), అంక బాబు (30) అనే ఇద్దరిని అదుపులోకి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ దాడిలో కానిస్టేబుల్ లో మురళి, వినోద్, విజయ్ శేఖర్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments