Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుట్కా వాహనంపై పోలీసుల దాడి: వాహనం సహా రూ.1.50 లక్షలు విలువచేసే హాన్స్ ప్యాకెట్లు స్వాధీనం

Webdunia
సోమవారం, 17 మే 2021 (11:08 IST)
తిరుపతి: గుట్కా వాహనంపై దాడి చేసి వాహనంతో సహా రూ.1.5 లక్షలు విలువచేసే హాన్స్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న ఘటన చిత్తూరు జిల్లా పిచ్చాటూరు మండలం కీలపూడి సమీపంలో చోటు చేసుకుంది. హాన్స్ రవాణా చేస్తున్న మదన్ (28), అంక బాబు (30) అనే ఇద్దరిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.

పిచ్చాటూరు ట్రైన్ ఎస్ ఐ పీవీ మోహన్ కథనం మేరకు పుత్తూరు నుండి పిచ్చాటూరు వైపు హాన్స్ తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పుత్తూరు రూరల్ సిఐ ఈశ్వర్ ఆదేశాల మేరకు ఎస్ ఐ పి వి మోహన్ తన సిబ్బందితో కలిసి కీలపూడి సమీపంలో మాటు వేశారు.

అనుకున్న ఈ విధంగా సాయంత్రం 3.30 గంటలకు గుట్కా వాహనం పుత్తూరు నుండి పిచ్చాటూరు వైపు రావడాన్ని గమనించారు. కీల పూడి వద్ద వాహనాన్ని అడ్డుకుని పరిశీలించగా అందులో రూ.1.50 లక్షలు విలువ చేసే హాన్స్ ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించారు. వాహనంలోని మదన్ (28), అంక బాబు (30) అనే ఇద్దరిని అదుపులోకి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ దాడిలో కానిస్టేబుల్ లో మురళి, వినోద్, విజయ్ శేఖర్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments