Webdunia - Bharat's app for daily news and videos

Install App

మన్యంలో పోలీసుల తనిఖీలు.. అదుపులో అనుమానితులు

Webdunia
శుక్రవారం, 4 అక్టోబరు 2019 (07:58 IST)
సెప్టెంబర్ 23న గుమ్మి రేవుల ఎన్​కౌంటర్​కు నిరసనగా నేడు విశాఖ మన్యంలో బంద్ చేపడుతున్నట్లుగా.. మావోయిస్టులు బంద్​కు పిలుపునివ్వడంపై పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు.

అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. విశాఖ మన్యం జి.మాడుగుల మండలంలోని పలు గ్రామాల్లో మావోయిస్టులు పోస్టర్లు అతికించడంపై పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు. మద్దిగరువు, బొయితలి, సూరి మెట్ట ప్రాంతాల్లో సోదాలు చేశారు.

సెప్టెంబర్ 23న గుమ్మి రేవుల ఎన్​కౌంటర్​లో మృతిచెందిన ఐదుగురు మావోయిస్టుల పేర్లు గోడ పత్రికలో రాసి జోహార్లు అర్పించడమే కాక.. మావోయిస్టులు బంద్​కు పిలుపు ఇవ్వడంపై ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments