Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒడిశాలో రేప్ చేసి గుజరాత్ పారిపోయాడు... కానీ...

ఇప్పుడు ఆధార్ కార్డులు వచ్చిన తర్వాత ఎవరు ఎక్కడ వున్నారో తెలిసిపోతోంది. దానితోపాటు సెల్ ఫోన్ ఉపయోగించేవారైతే పని మరింత సుళువు. అతడు పాతాళ లోకాన వున్నా పట్టేయవచ్చు. ఇప్పుడలాగే దొరికిపోయాడు ఓ రేపిస్ట్. ఏడు నెలల క్రితం ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడి ఆ త

Webdunia
మంగళవారం, 19 జూన్ 2018 (17:28 IST)
ఇప్పుడు ఆధార్ కార్డులు వచ్చిన తర్వాత ఎవరు ఎక్కడ వున్నారో తెలిసిపోతోంది. దానితోపాటు సెల్ ఫోన్ ఉపయోగించేవారైతే పని మరింత సుళువు. అతడు పాతాళ లోకాన వున్నా పట్టేయవచ్చు. ఇప్పుడలాగే దొరికిపోయాడు ఓ రేపిస్ట్. ఏడు నెలల క్రితం ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడి ఆ తర్వాత పారిపోయాడు. పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నాడు.
 
మరిన్ని వివరాల్లోకి వెళితే... ఒడిశా గంగదేవునిలోని పురుషోత్తమ్‌పూర్ ప్రాంతానికి చెందిన 32 ఏళ్ల ప్రమోద్ సాహు ఓ మహిళపై నవంబరు నెలలో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటికే అతడు రాష్ట్ర సరిహద్దులు దాటేశాడు. ఎక్కడ వున్నాడన్నది ఆచూకి లభించలేదు. ఐతే అతడు చివరికి గుజరాత్ రాష్ట్రంలోని గోపాల్‌పూర్‌లో వున్నట్లు పోలీసులు గుర్తించారు. అరెస్టు చేసి ఒడిసాకు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments