Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒడిశాలో రేప్ చేసి గుజరాత్ పారిపోయాడు... కానీ...

ఇప్పుడు ఆధార్ కార్డులు వచ్చిన తర్వాత ఎవరు ఎక్కడ వున్నారో తెలిసిపోతోంది. దానితోపాటు సెల్ ఫోన్ ఉపయోగించేవారైతే పని మరింత సుళువు. అతడు పాతాళ లోకాన వున్నా పట్టేయవచ్చు. ఇప్పుడలాగే దొరికిపోయాడు ఓ రేపిస్ట్. ఏడు నెలల క్రితం ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడి ఆ త

Webdunia
మంగళవారం, 19 జూన్ 2018 (17:28 IST)
ఇప్పుడు ఆధార్ కార్డులు వచ్చిన తర్వాత ఎవరు ఎక్కడ వున్నారో తెలిసిపోతోంది. దానితోపాటు సెల్ ఫోన్ ఉపయోగించేవారైతే పని మరింత సుళువు. అతడు పాతాళ లోకాన వున్నా పట్టేయవచ్చు. ఇప్పుడలాగే దొరికిపోయాడు ఓ రేపిస్ట్. ఏడు నెలల క్రితం ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడి ఆ తర్వాత పారిపోయాడు. పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నాడు.
 
మరిన్ని వివరాల్లోకి వెళితే... ఒడిశా గంగదేవునిలోని పురుషోత్తమ్‌పూర్ ప్రాంతానికి చెందిన 32 ఏళ్ల ప్రమోద్ సాహు ఓ మహిళపై నవంబరు నెలలో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటికే అతడు రాష్ట్ర సరిహద్దులు దాటేశాడు. ఎక్కడ వున్నాడన్నది ఆచూకి లభించలేదు. ఐతే అతడు చివరికి గుజరాత్ రాష్ట్రంలోని గోపాల్‌పూర్‌లో వున్నట్లు పోలీసులు గుర్తించారు. అరెస్టు చేసి ఒడిసాకు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎంట‌ర్‌టైనర్ ప్రేమకథగా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ టీజ‌ర్‌, ఆవిష్కరించిన మెహ‌ర్ ర‌మేష్

డెంగీ జ్వరంతో బాధపడుతున్న సినీ నటి రాధిక

Kalpika Ganesh: నటి కల్పిక మానసిక ఆరోగ్యం క్షీణిస్తోంది.. మందులు వాడట్లేదు: తండ్రి గణేష్ ఫిర్యాదు (video)

OG: పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నుంచి ఫస్ట్ బ్లాస్ట్ ఇవ్వబోతున్న థమన్

ఊర్వశి రౌతేలాకు షాక్.. లండన్‌లో బ్యాగు చోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

తర్వాతి కథనం
Show comments