Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుప్పం మున్సిపల్ పోరు : దొంగ ఓటర్ల కలకలం - తెదేపా ఆందోళన

Webdunia
సోమవారం, 15 నవంబరు 2021 (12:40 IST)
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని కుప్పం మున్సిపాలిటీకి సోమవారం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో అధికార వైకాపా భారీ ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి దొంగ ఓటర్లను కుప్పంకు తరలించింది. 
 
మున్సిపాలిటీలోని 24 వార్డుల్లో పోలింగ్ జోరుగా సాగుతోండగా.. దొంగ ఓట్లు కలకలం సృష్టిస్తుంది. కుప్పంలోని 16వ వార్డులో వైసీపీ నేతలు దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. 
 
కుప్పంలో అధికార వైసీపీ బరితెగిస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కుప్పంలో వైసీపీ దొంగ ఓటర్లను టీడీపీ శ్రేణులు అడ్డుకుంటున్నాయి. ఐడీ కార్డు అడిగితే దొంగ ఓటర్లు సమాధానం చెప్పలేకపోతున్నారు.
 
ఈ ఎన్నికల్లో దొంగ ఓటర్లు యధేచ్చగా దొంగ ఓట్లు పోల్ అవుతున్నా పోలీసులు పట్టించుకోవట్లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. బస్సుల్లో సోదాల పేరుతో పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారని అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం దక్కటం నా అదృష్టం.. నిధి అగర్వాల్

నేను యాక్సిడెంటల్ హీరోను... చిరంజీవి తమ్ముడైనా టాలెంట్ లేకుంటే వేస్ట్ : పవన్ కళ్యాణ్

హిరణ్య కశ్యప గా రానా, విజయ్ సేతుపతి ఓకే, కానీ నరసింహ పాత్ర ఎవరూ చేయలేరు : డైరెక్టర్ అశ్విన్ కుమార్

ఇంట్లో విజయ్ దేవరకొండ - కింగ్ డమ్ తో తగలబెడదానికి సిద్ధం !

ఎన్నో అడ్డంకులు అధిగమించి రాబోతున్న హరిహర వీరమల్లు సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments