Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరద ప్రాంతాల్లో ప్రజల రక్షణకై తిరుగుతున్న జనసేన ఎమ్మెల్యేలు (video)

సెల్వి
శుక్రవారం, 19 జులై 2024 (19:35 IST)
MLA Balaraju
భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరిగి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. భద్రాద్రి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో పెద్దవాగులో భారీగా నీరు చేరింది. దీంతో బచ్చువారిగూడెం-నారాయణపురం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. 
 
 
అలాగే వరదలో చిక్కుకున్న వారిని రక్షించడానికి అధికార యంత్రాంగంతో కలిసి స్వయంగా రంగంలోకి దిగిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు. వరదలో చిక్కుకున్న గ్రామ ప్రజలందరని సురక్షిత ప్రాంతాలకి అధికారులు తరలించారు.
ఈ సందర్భంగా వరద ప్రాంతాల్లో పోలవరం ఎమ్మెల్యే బాలరాజు స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తూ.. వరద బాధితులకు అండగా నిలుస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments