Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరద ప్రాంతాల్లో ప్రజల రక్షణకై తిరుగుతున్న జనసేన ఎమ్మెల్యేలు (video)

సెల్వి
శుక్రవారం, 19 జులై 2024 (19:35 IST)
MLA Balaraju
భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరిగి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. భద్రాద్రి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో పెద్దవాగులో భారీగా నీరు చేరింది. దీంతో బచ్చువారిగూడెం-నారాయణపురం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. 
 
 
అలాగే వరదలో చిక్కుకున్న వారిని రక్షించడానికి అధికార యంత్రాంగంతో కలిసి స్వయంగా రంగంలోకి దిగిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు. వరదలో చిక్కుకున్న గ్రామ ప్రజలందరని సురక్షిత ప్రాంతాలకి అధికారులు తరలించారు.
ఈ సందర్భంగా వరద ప్రాంతాల్లో పోలవరం ఎమ్మెల్యే బాలరాజు స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తూ.. వరద బాధితులకు అండగా నిలుస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

రజనీకాంత్ "కూలీ" నుంచి కీలక అప్‌డేట్... ట్రైలర్ రిలీజ్ ఎపుడంటే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments