Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ 6జి విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించిన ప్రధాని మోడీ

Webdunia
బుధవారం, 22 మార్చి 2023 (16:31 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత్ 6జి విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించారు. కాల్ బిఫోర్ యు డిగ్ యాప్‌ను కూడా ఆయన ప్రారంభించారు. 6జి ఆర్ అండ్ డి టెస్ట్‌కు ఆయన శ్రీకారం చుట్టారు. సమాచార విప్లవంలో భారత్ ప్రపంచానికి మార్గదర్శగా ఉందని ప్రధాని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 2028-29 నాటికి దేశంలో 6జీ సేవలు అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన రీసెర్చ్ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. 
 
6జీ రీసెర్చ్ సెంటర్‌ను కూడా ఆయన ప్రారంభించారు. బుధవారం దేశంలో పలు రాష్ట్రాల ప్రజలు కొత్త యేడాది వేడుకలను జరుపుకుంటున్నారని, ఈ శుభతరుణంలో 6జి రీసెర్చ్ సెంటర్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. అతి తక్కువ ధరకే భారత్‌లో డేటా లభ్యమవుతుందన్నారు. ప్రస్తుతం దేశంలో 2 లక్షల గ్రామాలకు ఆప్టికల్ ఫైబర్ సేవలు అందాయని చెప్పారు. దేశంలో బ్రాడ్ బ్యాండ్ వినియోగదారుల సంఖ్య కూడా బాగా పెరిగిందని ఆయన అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాంతారా-2 షూటింగ్‌లో విషాదం- ముగ్గురు ఆర్టిస్టులు కన్నుమూత

ప్రిజం పబ్‌లో గొడవ : నటి కల్పిక గణేశ్‌పై కేసు

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments