Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖపట్నంలో మోదీ పర్యటన.. సర్వం సిద్ధం.. మద్దిలపాలెంలో భారీ సభ

Webdunia
శనివారం, 12 నవంబరు 2022 (09:53 IST)
Modi
విశాఖపట్నంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. ఇందుకోసం విశాఖకు చేరుకున్న ప్రధాన మంత్రి మోదీని గవర్నర్ హరిచందన్, సీఎం జగన్ కలిశారు. ఆపై ఉదయం పది గంటలకు పైగా వీరు ముగ్గురూ హెలికాప్టర్‌లో మద్దిలపాలెం జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన సభాస్థలికి చేరుకుంటారు. 
 
ఏపీలో పది కోట్ల రూపాయలకు పైగా పలు ప్రాజెక్టుల శంకుస్థాపన కోసం ప్రధాని ఈ పర్యటన చేపట్టారు. ఇంకా పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు.  
 
మరోవైపు మోదీ మద్దిలపాలెం జంక్షన్ సభను బీజేపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి దాదాపు 3 లక్షల మందిని తరలిస్తున్నారు. వీరి తరలింపు కోసం రవాణా సౌకర్యాలను భారీగా ఏర్పాటు చేశారు. అలాగే 8వేలకు పైగా పోలీసులతో భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments