Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖపట్నంలో మోదీ పర్యటన.. సర్వం సిద్ధం.. మద్దిలపాలెంలో భారీ సభ

Webdunia
శనివారం, 12 నవంబరు 2022 (09:53 IST)
Modi
విశాఖపట్నంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. ఇందుకోసం విశాఖకు చేరుకున్న ప్రధాన మంత్రి మోదీని గవర్నర్ హరిచందన్, సీఎం జగన్ కలిశారు. ఆపై ఉదయం పది గంటలకు పైగా వీరు ముగ్గురూ హెలికాప్టర్‌లో మద్దిలపాలెం జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన సభాస్థలికి చేరుకుంటారు. 
 
ఏపీలో పది కోట్ల రూపాయలకు పైగా పలు ప్రాజెక్టుల శంకుస్థాపన కోసం ప్రధాని ఈ పర్యటన చేపట్టారు. ఇంకా పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు.  
 
మరోవైపు మోదీ మద్దిలపాలెం జంక్షన్ సభను బీజేపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి దాదాపు 3 లక్షల మందిని తరలిస్తున్నారు. వీరి తరలింపు కోసం రవాణా సౌకర్యాలను భారీగా ఏర్పాటు చేశారు. అలాగే 8వేలకు పైగా పోలీసులతో భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments