Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆవనిగడ్డ నుంచి మండలి బుద్ధ ప్రసాద్.. పాలకొండ నుంచి జయకృష్ణ

mandali - pawan
సెల్వి
సోమవారం, 1 ఏప్రియల్ 2024 (22:52 IST)
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను దాదాపు పూర్తి చేసుకుంది. అయితే గత కొద్ది రోజులుగా అవనిగడ్డ, పాలకొండ నియోజకవర్గాల జేఎస్పీ అభ్యర్థులపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ రెండు నియోజకవర్గాలకు జేఎస్పీ అభ్యర్థులను లాక్ చేయడంతో ఉత్కంఠకు తెరపడింది.
 
మండలి బుద్ధ ప్రసాద్, నిమ్మక జయకృష్ణ జనసేనలో చేరారు. ఆ తర్వాత ఎమ్మెల్యే టిక్కెట్లు కేటాయించారు. టీడీపీ సీనియర్ నేత బుద్ధ ప్రసాద్ తెలుగుదేశం నుంచి వైదొలిగి, పవన్ కళ్యాణ్ పార్టీలోకి చేరారు. దీంతో ఆయన అవనిగడ్డ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఖాయమైంది. 
 
జేఎస్పీలో చేరిన తర్వాత, సీనియర్ రాజకీయవేత్త మాట్లాడుతూ, తాను, పవన్ ఒకే విధమైన మనస్తత్వాన్ని కలిగి ఉన్నామని.. జేఎస్పీతో సక్సెస్ జర్నీ ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. పాలకొండ జేఎస్పీ అభ్యర్థిగా జయకృష్ణ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కళావతిపై పోటీ చేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments