Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆవనిగడ్డ నుంచి మండలి బుద్ధ ప్రసాద్.. పాలకొండ నుంచి జయకృష్ణ

సెల్వి
సోమవారం, 1 ఏప్రియల్ 2024 (22:52 IST)
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను దాదాపు పూర్తి చేసుకుంది. అయితే గత కొద్ది రోజులుగా అవనిగడ్డ, పాలకొండ నియోజకవర్గాల జేఎస్పీ అభ్యర్థులపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ రెండు నియోజకవర్గాలకు జేఎస్పీ అభ్యర్థులను లాక్ చేయడంతో ఉత్కంఠకు తెరపడింది.
 
మండలి బుద్ధ ప్రసాద్, నిమ్మక జయకృష్ణ జనసేనలో చేరారు. ఆ తర్వాత ఎమ్మెల్యే టిక్కెట్లు కేటాయించారు. టీడీపీ సీనియర్ నేత బుద్ధ ప్రసాద్ తెలుగుదేశం నుంచి వైదొలిగి, పవన్ కళ్యాణ్ పార్టీలోకి చేరారు. దీంతో ఆయన అవనిగడ్డ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఖాయమైంది. 
 
జేఎస్పీలో చేరిన తర్వాత, సీనియర్ రాజకీయవేత్త మాట్లాడుతూ, తాను, పవన్ ఒకే విధమైన మనస్తత్వాన్ని కలిగి ఉన్నామని.. జేఎస్పీతో సక్సెస్ జర్నీ ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. పాలకొండ జేఎస్పీ అభ్యర్థిగా జయకృష్ణ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కళావతిపై పోటీ చేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments