Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆవనిగడ్డ నుంచి మండలి బుద్ధ ప్రసాద్.. పాలకొండ నుంచి జయకృష్ణ

సెల్వి
సోమవారం, 1 ఏప్రియల్ 2024 (22:52 IST)
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను దాదాపు పూర్తి చేసుకుంది. అయితే గత కొద్ది రోజులుగా అవనిగడ్డ, పాలకొండ నియోజకవర్గాల జేఎస్పీ అభ్యర్థులపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ రెండు నియోజకవర్గాలకు జేఎస్పీ అభ్యర్థులను లాక్ చేయడంతో ఉత్కంఠకు తెరపడింది.
 
మండలి బుద్ధ ప్రసాద్, నిమ్మక జయకృష్ణ జనసేనలో చేరారు. ఆ తర్వాత ఎమ్మెల్యే టిక్కెట్లు కేటాయించారు. టీడీపీ సీనియర్ నేత బుద్ధ ప్రసాద్ తెలుగుదేశం నుంచి వైదొలిగి, పవన్ కళ్యాణ్ పార్టీలోకి చేరారు. దీంతో ఆయన అవనిగడ్డ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఖాయమైంది. 
 
జేఎస్పీలో చేరిన తర్వాత, సీనియర్ రాజకీయవేత్త మాట్లాడుతూ, తాను, పవన్ ఒకే విధమైన మనస్తత్వాన్ని కలిగి ఉన్నామని.. జేఎస్పీతో సక్సెస్ జర్నీ ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. పాలకొండ జేఎస్పీ అభ్యర్థిగా జయకృష్ణ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కళావతిపై పోటీ చేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments