Webdunia - Bharat's app for daily news and videos

Install App

భుజం నొప్పి అని వస్తే వైద్యులు ప్రాణం తీశారట... ఎక్కడ?

డాక్టర్ల నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. భుజం నొప్పి అని వస్తే ఏకంగా ప్రాణం తీశారని బంధువులు ఆరోపిస్తున్నారు. బౌరంపేటకు చెందిన నజీర్ అనె (40) వ్యక్తి సోమవారం సూరారంలోని నారాయణ హృదయాల

Webdunia
బుధవారం, 6 జూన్ 2018 (11:18 IST)
డాక్టర్ల నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. భుజం నొప్పి అని వస్తే ఏకంగా ప్రాణం తీశారని బంధువులు ఆరోపిస్తున్నారు. బౌరంపేటకు చెందిన నజీర్ అనె (40) వ్యక్తి సోమవారం సూరారంలోని నారాయణ హృదయాలయకు భుజం నొప్పితో నడుచుకుంటూ వచ్చి ఆసుపత్రిలో చేరాడు.
 
తీరా మధ్యాహ్నానికి డాక్టర్లు సీరియస్ అని చెప్పి, మృతి చెందాడని మంగళవారం రాత్రి చెప్పడంతో కోపోద్రిక్తులైన మృతుని బంధువులు ఫర్నీచర్ ద్వంసం చేసి ఆసుపత్రి అద్దాలు పగుల గొట్టారు. భుజం నొప్పి అని వస్తే వైద్యులు ప్రాణం తీశారని వాపోతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments