Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మవారి రాష్ట్రంలో సుఖశాంతులతో ప్రజలు... గవర్నర్ నరసింహన్

Webdunia
సోమవారం, 22 జులై 2019 (18:46 IST)
అమ్మవారు ఉన్న రాష్ట్రంలో ప్రజలంతా సుఖశాంతులతో ఉంటారని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నరసింహన్ అన్నారు. గవర్నర్ హోదాలో చివరిసారి అమ్మవారిని దర్శించుకోవడానికి ఇంద్రకీలాద్రికి వచ్చిన గవర్నర్ నరసింహన్ కు ఆలయ ఈవో ఘనస్వాగతం పలికారు.

అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపడింతుల ఆశీర్వచనాల అనంతరం నరసింహిన్ కు ఈవో అమ్మవారి చిత్రపటం, ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.... "చంద్రయాన్ విజయవంతం కావడం సంతోషంగా ఉంది. ఇస్రో చైర్మన్ శివన్ కు, ఇస్రో బృందానికి అభినందనలు. ఇది భారతదేశం గర్వించదగిన విషయం" అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments