అమ్మవారి రాష్ట్రంలో సుఖశాంతులతో ప్రజలు... గవర్నర్ నరసింహన్

Webdunia
సోమవారం, 22 జులై 2019 (18:46 IST)
అమ్మవారు ఉన్న రాష్ట్రంలో ప్రజలంతా సుఖశాంతులతో ఉంటారని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నరసింహన్ అన్నారు. గవర్నర్ హోదాలో చివరిసారి అమ్మవారిని దర్శించుకోవడానికి ఇంద్రకీలాద్రికి వచ్చిన గవర్నర్ నరసింహన్ కు ఆలయ ఈవో ఘనస్వాగతం పలికారు.

అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపడింతుల ఆశీర్వచనాల అనంతరం నరసింహిన్ కు ఈవో అమ్మవారి చిత్రపటం, ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.... "చంద్రయాన్ విజయవంతం కావడం సంతోషంగా ఉంది. ఇస్రో చైర్మన్ శివన్ కు, ఇస్రో బృందానికి అభినందనలు. ఇది భారతదేశం గర్వించదగిన విషయం" అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments