ప్రజలు మౌనంగా వుండి ముంచేసారు: జగన్ వద్ద ఎమ్మెల్యేలు

ఐవీఆర్
బుధవారం, 12 జూన్ 2024 (08:48 IST)
రాష్ట్రవ్యాప్తంగా తాము చేయించిన సర్వేలో ప్రజల నుంచి కాస్త కూడా వ్యతిరేకత వ్యక్తం కాలేదు. మొత్తం 17 లక్షల మంది నుంచి తీసుకున్న అభిప్రాయ సేకరణలో ఎక్కడా కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం కాలేదంటూ మాజీ సీఎం జగన్ వద్ద పలువురు ఎమ్మెల్యేలు చెప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రకారంగా ప్రజలు మౌనంగా వుండి ముంచేసినట్లు అర్థమవుతుంది.
 
దీనిపై జగన్ మోహన్ రెడ్డి స్పందిస్తూ... ప్రజల్లో మనకు 40 శాతం ఓటింగ్ వుంది. కనుక మనం నిత్యం ప్రజల మధ్యనే వుండాలి. వైసిపి కార్యకర్తలను తెదేపా ఇబ్బంది పెడుతోంది. ఇంకా పెట్టాలని చూస్తుంది. కనుక అందరం కలిసి ఎదుర్కోవాలి. ఇబ్బందులు పడుతున్న కార్యకర్తలను నేను వెళ్లి పరామర్శిస్తానంటూ చెప్పినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం
Show comments