Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా పొలంలో కంకర తవ్వుకుంటే తప్పేంటి.. రైతు ప్రశ్న

Webdunia
శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (10:35 IST)
నవ్యాంధ్ర రాజధాని కోసం గత ప్రభుత్వం అనేక వేల ఎకరాల భూములను రైతుల నుంచి సేకరించింది. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాజధాని అమరావతిని అటకెక్కించింది. అయితే, రాజధాని నిర్మాణం కోసం శకుస్థాపన చేసిన ప్రదేశానికి వెళ్లేందుకు గత ప్రభుత్వం ఒక కంకర రోడ్డును నిర్మించింది. 

 
తాడేపల్లి మండలం, పెనుమాక గ్రామానికి చెందిన రైతు గోవింద రెడ్డి ఈ స్థలాన్ని ఇటీవల కొనుగోలు చేశాడు. దీంతో రోడ్డు నిర్మాణం కోసం వాడిన కంకరను తవ్వేసి గ్రామంలో ప్రజా అవసరాల కోసం వినియోగించాడు. 

 
ఈ విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు తవ్వేసిన రోడ్డును పరిశీలించారు. దీనిపై ఆర్ఐ ప్రశాంతి ఒక నివేదికను తయారుచేసి తాహశీల్దారు శ్రీనివాసులు రెడ్డికి ఇచ్చారు. ఆయన ఫిర్యాదు మేరకు రైతు గోవింద రెడ్డిపై కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sapthagiri: పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది

ఛాంపియన్ లో ఫుట్‌బాల్ ఆటగాడిగా రోషన్ బర్త్ డే గ్లింప్స్

నాని బేనర్ లో తీసిన కోర్ట్ సినిమా ఎలా వుందో తెలుసా.. కోర్టు రివ్యూ

Nani: నాని మాటలు మాకు షాక్ ను కలిగించాయి : ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా

'ఎస్ఎస్ఎంబీ-29' షూటింగుతో పర్యాటక రంగానికి గొప్ప గమ్యస్థానం : ఒరిస్సా డిప్యూటీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

Mutton: మటన్ రోజుకు ఎంత తినాలి.. ఎవరు తీసుకోకూడదో తెలుసా?

Garlic fried in ghee- నేతితో వేయించిన వెల్లుల్లిని తింటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

తర్వాతి కథనం
Show comments