Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా పొలంలో కంకర తవ్వుకుంటే తప్పేంటి.. రైతు ప్రశ్న

Webdunia
శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (10:35 IST)
నవ్యాంధ్ర రాజధాని కోసం గత ప్రభుత్వం అనేక వేల ఎకరాల భూములను రైతుల నుంచి సేకరించింది. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాజధాని అమరావతిని అటకెక్కించింది. అయితే, రాజధాని నిర్మాణం కోసం శకుస్థాపన చేసిన ప్రదేశానికి వెళ్లేందుకు గత ప్రభుత్వం ఒక కంకర రోడ్డును నిర్మించింది. 

 
తాడేపల్లి మండలం, పెనుమాక గ్రామానికి చెందిన రైతు గోవింద రెడ్డి ఈ స్థలాన్ని ఇటీవల కొనుగోలు చేశాడు. దీంతో రోడ్డు నిర్మాణం కోసం వాడిన కంకరను తవ్వేసి గ్రామంలో ప్రజా అవసరాల కోసం వినియోగించాడు. 

 
ఈ విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు తవ్వేసిన రోడ్డును పరిశీలించారు. దీనిపై ఆర్ఐ ప్రశాంతి ఒక నివేదికను తయారుచేసి తాహశీల్దారు శ్రీనివాసులు రెడ్డికి ఇచ్చారు. ఆయన ఫిర్యాదు మేరకు రైతు గోవింద రెడ్డిపై కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments