Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద్దపల్లి జిల్లాలో పోలీస్ స్టేషన్‌లోనే నిందితుడి ఆత్మహత్య

Webdunia
మంగళవారం, 26 మే 2020 (10:20 IST)
పోలీసు స్టేషన్‌లోనే నిందితుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్ స్టేషన్‌లో వన్యప్రాణుల వేట కేసులో నిందితుడిగా పోలీసుల అదుపులో ఉన్న శ్రీలం రంగయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీస్‌ స్టేషన్ ఆవరణలో ఉన్న బాత్ రూమ్‌లో ఉరివేసుకొని శీలం రంగయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
వన్యప్రాణుల వేట కేసులో రెండు రోజుల క్రితం అరెస్ట్ అయిన నలుగురు వేటగాళ్లలో శీలం రంగయ్య కూడా నిందితుడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి వుంది. మృతుడి స్వస్థలం రామగిరి మండలం రామయ్య పల్లి గ్రామమని పోలీసులు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments